‘పీసీ ఘోష్ రిపోర్ట్ ఓ ట్రాష్’.. కాపీలను చెత్త బుట్టలో వేసిన బీఆర్ఎస్

‘పీసీ ఘోష్ రిపోర్ట్ ఓ ట్రాష్’.. కాపీలను చెత్త బుట్టలో వేసిన బీఆర్ఎస్

దిశ, వెబ్‌డెస్క్: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఓ ట్రాష్ అని మండిపడ్డారు. కాపీలను చింపి వేసి చెత్త బుట్టలో వేశారు. అనంతరం అసెంబ్లీ ఎదుట గన్‌పార్కు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు(Harish Rao) మాట్లాడుతూ.. అసెంబ్లీలో నేను మాట్లాడుతున్నంతసేపు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా అడ్డుపడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 33 … Read more

మరో ప్రజా ఉద్యమానికైనా సిద్ధం, కాళేశ్వరాన్ని కాపాడుకుంటాం- కేటీఆర్

మరో ప్రజా ఉద్యమానికైనా సిద్ధం, కాళేశ్వరాన్ని కాపాడుకుంటాం- కేటీఆర్

కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రైతన్న వర ప్రదాయిని కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే.. Updated On : September 1, 2025 / 12:04 AM IST KTR: కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కాపాడుకోవటానికి మరో ఉద్యమం చేయటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీనిపై పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. అవసరమైతే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం … Read more

Telangana: అలా చేయకపోతే వారికి రేషన్ కట్ చేస్తామని అధికారుల హెచ్చరిక…! – Telugu News | Mandatory e KYC for ration in Telangana from September 1, says Medchal Malkajgiri CSO

Telangana: అలా చేయకపోతే వారికి రేషన్ కట్ చేస్తామని అధికారుల హెచ్చరిక…! – Telugu News | Mandatory e KYC for ration in Telangana from September 1, says Medchal Malkajgiri CSO

తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రేషన్ పంపిణీ ప్రక్రియను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల చొప్పున నిత్యావసర వస్తువులు అందించనున్నారు. ఇదివరకే జూన్ నెలలో మూడు నెలల రేషన్ పంపిణీ పూర్తయినందున.. మళ్లీ సెప్టెంబరు నుంచి సరఫరా షురూ అవుతోంది. అయితే.. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని లబ్ధిదారులకు రేషన్ సదుపాయం తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు … Read more

మండల యూత్ కోఆర్డినేటర్ గా గుంటి నర్సింలు నియామకం

మండల యూత్ కోఆర్డినేటర్ గా గుంటి నర్సింలు నియామకం

– Advertisement – నవతెలంగాణ- రాయపోల్కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లను నియమించింది. దానిలో భాగంగానే రాయపోల్ మండల యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ గా మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన యువ నాయకులు  గుంటి నర్సింలు నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల యూత్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ … Read more

కెసిఆర్ రాజీనామా చేయాలి: సిపిఐ నారాయణ

కెసిఆర్ రాజీనామా చేయాలి: సిపిఐ నారాయణ

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు (కెసిఆర్) తక్షణమే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ తరుణంలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతున్నప్పటికీ కెసిఆర్ గైర్హాజరై ఉండటం బాధ్యత రాహిత్యమని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టబడి, కాలేశ్వరం ప్రాజెక్టు పై రిపోర్ట్ సమర్పించబడి జరిగిన కీలక చర్చల్లోనూ కెసిఆర్ … Read more

Telangana Assembly KCR: పాపం కేసీఆర్‌.. తప్పు చేయలేదని చెప్పుకోలేని పరిస్థితి?

Telangana Assembly KCR: పాపం కేసీఆర్‌.. తప్పు చేయలేదని చెప్పుకోలేని పరిస్థితి?

Telangana Assembly KCR: తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ.ఘోష్‌ కమిషన్‌ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాజకీయ వాతావరణం ఉద్విగ్నంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టి, బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్‌ అవినీతి బయటపెట్టాలనుకుంటోంది. అయితే కేసీఆర్‌ మాత్రం అసెంబ్లీకి వచ్చి తాను తప్పు చేయలేదని చెప్పుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం(ఆగస్టు 31) అసెంబ్లీకి … Read more

BRS: ప్రజా క్షేత్రంలో గులాబీ పార్టీ

BRS: ప్రజా క్షేత్రంలో గులాబీ పార్టీ

తె­లం­గా­ణ­లో అసెం­బ్లీ సమా­వే­శా­లు జరు­గు­తు­న్న వేళ యూ­రి­యా కొరత అం­శం­పై బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు ఆం­దో­ళ­న­కు ది­గా­రు. శని­వా­రం అసెం­బ్లీ సమా­వే­శాల ప్రా­రం­భా­ని­కి ముం­దు గన్‌­పా­ర్క్‌­కు చే­రిన బీ­ఆ­ర్‌­ఎ­స్ ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­లు “గణ­ప­తి బప్పా మో­రి­యా, కా­వా­ల­య్యా యూ­రి­యా” ని­నా­దా­ల­తో ప్ర­భు­త్వా­న్ని లక్ష్యం­గా ని­నా­దా­లు చే­శా­రు. రై­తు­లు ఎరు­వుల కొ­ర­త­ను ఎదు­ర్కొం­టు­న్నా­ర­ని, ప్ర­భు­త్వం సమ­స్య పరి­ష్కా­రం కోసం చర్య­లు తీ­సు­కో­వ­డం లే­ద­ని కే­టీ­ఆ­ర్ ఆరో­పిం­చా­రు. అసెంబ్లీ నుంచి ర్యాలీ రై­తుల సమ­స్య­ల­పై ఆం­దో­ళన వ్య­క్తం చే­సిన బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు … Read more

TG: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్

TG: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAs) వాకౌట్ చేశారు. సభలో తమకు సమయం ఇవ్వడం లేదని.. తాము ప్రజల దృష్టికి, సభ దృష్టికి తీసుకురావాలనుకున్నవి తీసుకురాలేకపోతున్నామని ఆందోళన చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా, అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సభలో మైక్ ఇవ్వనందుకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. భట్టి మాట్లాడుతుండగా తమకు మైక్ ఇవ్వాలంటూ … Read more

మ్యాచ్ ఫిక్సింగ్‌లా ఉంది.. రాత్రి సభ ఎందుకు? కేసీఆర్ అంటే రేవంత్‌కు ఎందుకంత ప్రేమ- కాళేశ్వరం రిపోర్టుపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

మ్యాచ్ ఫిక్సింగ్‌లా ఉంది.. రాత్రి సభ ఎందుకు? కేసీఆర్ అంటే రేవంత్‌కు ఎందుకంత ప్రేమ- కాళేశ్వరం రిపోర్టుపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

Alleti Maheshwar Reddy: మ్యాచ్ ఫిక్సింగ్‌లా ఉంది.. రాత్రి సభ ఎందుకు? కేసీఆర్ అంటే రేవంత్‌కు ఎందుకంత ప్రేమ- కాళేశ్వరం రిపోర్టుపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

Ponguleti Srinivasa Reddy: ‘తడిబట్టతో గొంతులు కోసే బ్యాచ్ మీది’

Ponguleti Srinivasa Reddy: ‘తడిబట్టతో గొంతులు కోసే బ్యాచ్ మీది’

“సీతారామ ఫౌండేషన్” రోజు తాను బీఆర్‌ఎస్‌లో లేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆ యాడ్ ఆ పార్టీ వారు ఇచ్చి తనపై ఇప్పుడు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు తడిబట్టతో గొంతు గోశారని.. అందుకు శిక్ష అనుభవిస్తున్నారని మంత్రి ఆరోపించారు.