Telangana: అక్టోబర్‌ 18న తెలంగాణలో బంద్.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు.. కారణం ఇదే!

Telangana: అక్టోబర్‌ 18న తెలంగాణలో బంద్.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు.. కారణం ఇదే!

Telangana: అక్టోబర్‌ 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు బంద్‌ ఉండనున్నాయి. బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహణకు మద్దతుగా పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్‌లలో భాగంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు పార్టీ కార్యకర్తలు, అనుచరులు బంద్‌లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 18వ తేదీ శనివారం వస్తోంది. తర్వాత 19న ఆదివారం, … Read more

పత్తి రైతుల ఆశలు ఆవిరి

పత్తి రైతుల ఆశలు ఆవిరి

– Advertisement – – పంట చేతికొచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలు– నీళ్లు నిండి తడిసి ముైద్దె.. ఎర్రబడిన పత్తి– మండలం లో 25,000 ఎకరాల్లో సాగు-విక్రయిద్దామంటే రూ.5000కే క్వింటాల్‌ అడుగుతున్న వ్యాపారులు-అలా అమ్మితే పెట్టుబడి రాని దుస్థితి– ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనాలని రైతన్నల వినతినవతెలంగాణ-పెద్దవూరమండలం లో ఇటీవల కురిసిన వానలతో పత్తి పంటకు అధిక నష్టం కలిగింది. చేలల్లో నీళ్లు నిలిచి పంట మొత్తం ఎర్రబడింది. మండలం లోని గ్రామీణ ప్రాంత … Read more

మహేశ్వరంలో రేవ్ పార్టీ భగ్నం…. 56 మంది అరెస్టు

మహేశ్వరంలో రేవ్ పార్టీ భగ్నం…. 56 మంది అరెస్టు

హైదరాబాద్: ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి రిసార్ట్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ యాజమానితో పాటు 56 మంది ఫర్టిలైజర్స్ డీలర్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. యువతులతో ముజ్రా, అర్ధనగ్న డ్యాన్స్, క్యాసినో సైతం ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రెస్క్యూ హోమ్ కు 20 మంది యువతులు పంపించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులో మాజీ సర్పంచ్ రాకేష్ రెడ్డికి చెందిన ‘కే … Read more

Konda Vs Ponguleti: కొండా వర్సెస్ పొంగులేటి.. సీఎం పేరు చెప్పిన సుస్మిత.. అసలేంటీ వివాదం!

Konda Vs Ponguleti: కొండా వర్సెస్ పొంగులేటి.. సీఎం పేరు చెప్పిన సుస్మిత.. అసలేంటీ వివాదం!

Konda Vs Ponguleti: ఇటీవల మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించడానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మేడారం వచ్చారు. ఆ సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ సమీక్షకు హాజరు కాలేదు. దీనంతటికీ మేడారంలో జరుగుతున్న పనులను శ్రీనివాస్ రెడ్డి కంపెనీ చేపట్టడమే కారణమని తెలియ వచ్చింది. దీనిపై కొండ సురేఖ ప్రభుత్వ పెద్దలపై ఆగ్రహంగా ఉన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి … Read more

AP: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ

AP: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ

ప్ర­ధా­ని మోదీ నేడు కర్నూ­లు, నం­ద్యాల జి­ల్లా­ల్లో పర్య­టిం­చ­ను­న్నా­రు. ఢి­ల్లీ నుం­చి ఓర్వ­క­ల్లు వి­మా­న్రా­శ­యం చే­రు­కొ­ని అక్క­డి నుం­చి ప్ర­త్యేక హె­లి­కా­ప్ట­ర్‌­లో శ్రీ­శై­లం చే­రు­కుం­టా­రు. జ్యో­తి­ర్లిం­గం, శక్తి­పీ­ఠం క్షే­త్రా­ల­ను దర్శిం­చు­కుం­టా­రు. మల్లి­కా­ర్జు­న­స్వా­మి, భ్ర­మ­రాం­బిక దే­వి­కి ప్ర­త్యేక పూ­జ­లు ని­ర్వ­హి­స్తా­రు. అనం­త­రం శి­వా­జీ స్ఫూ­ర్తి కేం­ద్రా­న్ని సం­ద­ర్శి­స్తా­రు. శ్రీ­శై­లం­లో­ని ఘంటా మఠం­లో పు­రా­వ­స్తు శాఖ ప్ర­ద­ర్శిం­చిన 21 సె­ట్ల తా­మ్ర శా­స­నా­ల­ను, 53 రాగి రే­కు­ల­ను, నా­ణే­ల­ను తి­ల­కి­స్తా­రు. ఆ తర్వాత ప్ర­త్యేక హె­లి­కా­ప్ట­ర్‌­లో కర్నూ­లు నగర శి­వా­రున … Read more

నాకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు.. కొండా మురళి కీలక వ్యాఖ్యలు

నాకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు.. కొండా మురళి కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: బుధ‌వారం రాత్రి మంత్రి కొండా సురేఖ ఇంటివ‌ద్ద హైడ్రామా న‌డిచిన సంగ‌తి తెలిసిందే. కొండా సురేఖ వ‌ద్ద ఓఎస్డీగా ప‌నిచేసిన సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా తాజాగా ఈ ఇష్యూపై కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ నాయకులు కొండా మురళి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో తమకు ఎలాంటి వైరుద్యాలు లేవని చెప్పారు. రాజశేఖర్ … Read more

వేటు తప్పదా? మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌ సీరియస్.. గాడిన పెట్టేందుకు ఏం చేయబోతున్నారు?

వేటు తప్పదా? మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌ సీరియస్.. గాడిన పెట్టేందుకు ఏం చేయబోతున్నారు?

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న మిగిలిన మూడు పోస్టులు భర్తీ చేసేప్పుడు..ఇప్పుడున్న క్యాబినెట్‌ మంత్రుల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయట. Updated On : October 15, 2025 / 10:11 PM IST Cm Revanth Reddy: అందరూ సీనియర్ లీడర్లే. గతంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు కొందరు.. కొత్తగా అమాత్య పదవిలో కొనసాగుతున్న వాళ్లు ఇంకొందరు. కానీ సీనియర్ల మధ్య ఇగో పంచాయితీ. జూనియర్లు అంటే చిన్న చూపు … Read more

ఆన్ లైన్ లో సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? రూ.2 లక్షల మోసం గురించి మీకు తెలుసా? – Telugu News | Hyderabad Online Fraud: Rs 2 Lakh Lost to WhatsApp APK Scam, No OTP Required video TV9D

ఆన్ లైన్ లో సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? రూ.2 లక్షల మోసం గురించి మీకు తెలుసా? – Telugu News | Hyderabad Online Fraud: Rs 2 Lakh Lost to WhatsApp APK Scam, No OTP Required video TV9D

తక్కువ ధరకు వస్తున్నాయని గ్రోసరీ స్టోర్‌ లో సరుకులు ఆర్డర్ చేసిన వ్యక్తి మోసపోయాడు. సరుకులు ఆర్డర్ చేసిన రెండ్రోజుల తర్వాత ఓ వ్యక్తి ఇంటికి వచ్చి పేమెంట్‌ పెండింగ్‌లో పడిందని తెలిపాడు. వాట్సాప్‌ లింక్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని కోరడంతో కస్టమర్‌ ఆ లింక్‌ ద్వారా 360 రూపాయలు పేమెంట్‌ చేసాడు. అతని ప్రమేయం లేకుండానే లక్షా 97 వేల రూపాయలు మాయం అవ్వడంతో షాకయ్యాడు. ఓటీపీ కూడా చెప్పలేదు.. ఎలా క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు … Read more

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

– Advertisement – 10 మంది అరెస్ట్, రూ.50.500 నగదు స్వాధీనంనవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల అటవీప్రాంతంలో కొన్ని రోజులుగా రహస్యంగా ప్రభుత్వ నిషేధిత పేకాట అడుతున్నారనే సమాచారం మేరకు బుధవారం రాత్రి టాస్క్ పోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.50.500 నగదు,10 మొబైల్ ఫోన్లు,52 ప్లేయింగ్ కార్డులు,ఒక బైక్,ఒక సిప్ట్ డిజైనర్ … Read more

దొంతి కాంతమ్మకు సిఎం నివాళులు | Donthi Madhava Reddy Mother Ceremony

దొంతి కాంతమ్మకు సిఎం నివాళులు | Donthi Madhava Reddy Mother Ceremony

వరంగల్ జిల్లా, నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం బుధవారం మధ్యాహ్నం హన్మకొండ జిల్లా కేంద్రంలోని పిడిఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు. ఎంఎల్‌ఎ తల్లి స్మాకర దినం కార్యక్రమానికి సిఎం వస్తున్నారని వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి పలువురు తన మంత్రివర్గ సహచరులతో కలిసి దొంతి … Read more