Delhi High Court: ఏమయ్యో లాయర్.. చూసుకోబడ్లా.. అందరూ చూస్తుండగా ఏందీ సరసం?

Delhi High Court: ఏమయ్యో లాయర్.. చూసుకోబడ్లా.. అందరూ చూస్తుండగా ఏందీ సరసం?

Delhi High Court: కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జంతువులకు ఆ అవసరం లేదు . మనుషుల మీద మనకు ఆ విచక్షణ ఉండాలి. కళ్ళ ముందు అమ్మాయి ఉంది.. ఏం చేసినా తలుపూతుంది.. గిల్లినా ఏం కాదు.. గిచ్చినా ఏం కాదు. రెచ్చగొడితే వచ్చి ఒడిలో వాలుతుంది.. ఆ తర్వాత ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది.. పైగా రెచ్చగొడుతుంది.. అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నేటి కాలంలో గోడలకు చెవులు ఉన్నాయి.. మనం … Read more

Pension : పెన్షనర్లకు ముఖ్య గమనిక.. పెన్షన్ ఆగకుండా రావాలంటే.. ఈ గడువులోపు ఈ పని పూర్తి చేయండి!

Pension : పెన్షనర్లకు ముఖ్య గమనిక.. పెన్షన్ ఆగకుండా రావాలంటే.. ఈ గడువులోపు ఈ పని పూర్తి చేయండి!

Pension : పెన్షనర్లకు ముఖ్య గమనిక.. పెన్షన్ ఆగకుండా రావాలంటే.. ఈ గడువులోపు ఈ పని పూర్తి చేయండి! | Deadline Alert for Pensioners Submit Digital Life Certificate (DLC) by November 30.

PM Modi Live: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. ప్రత్యక్ష ప్రసారం – Telugu News | PM Modi Kurnool Srisailam Visit Live, CM Chandrababu, Pawan Kalyan

PM Modi Live: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. ప్రత్యక్ష ప్రసారం – Telugu News | PM Modi Kurnool Srisailam Visit Live, CM Chandrababu, Pawan Kalyan

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మోదీకి గవర్నర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, లోకేష్‌ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మోదీ ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన ఇలా.. ప్రధాని మోదీ ఉదయం 11:15కి భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12:05 వరకు ఆలయంలోనే ఉంటారు. దాదాపు 50 నిమిషాలపాటు మల్లన్నస్వామి సన్నిధిలో గడుపుతారు. ఆ … Read more

భారత పాస్‌పోర్ట్‌ ర్యాంకు పతనం..!

భారత పాస్‌పోర్ట్‌ ర్యాంకు పతనం..!

– Advertisement – న‌వ‌తెలంగాణ‌- హైద‌రాబాద్‌: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ ర్యాంకు పడిపోయింది. తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ 85వ స్థానంలో నిలిచింది. గతేడాది 80వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి ఐదు స్థానాలు దిగజారడం గమనార్హం. భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 62గా ఉండేది. ఈ జాబితా ప్రకారం, సింగపూర్ మరోసారి … Read more

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

ఈ నెల‌ 18 నుంచి 21 వరకు మాత్రమే అవకాశందీపావళి పండుగ సమీపిస్తున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్‌ను పరిమితంగా కాల్చుకునేందుకు అనుమతినిస్తూ, ఈ నెల‌ 18 నుంచి 21 వరకు నాలుగు రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. అయితే, ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోకి బయటి ప్రాంతాల నుంచి టపాసులను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది.ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు … Read more

పెద్దపల్లి పులి ఎందుకు లొంగినట్లు?.. సంచలనంగా మావో అగ్రనేత సరెండర్

పెద్దపల్లి పులి ఎందుకు లొంగినట్లు?.. సంచలనంగా మావో అగ్రనేత సరెండర్

అంతర్మథనంతోనే ఆత్మార్పణం ..ఆయుధ త్యాగం సాయుధ పోరాట యోధుడు భూపతి సరండర్ సంచలనం చాలారోజులుగా లొంగుబాటు మంతనాలు.. భవితపై సందిగ్థాలు గడ్చిరోలి (మహారాష్ట్ర): నక్సల్స్ వర్గాల్లో తీవ్ర సంచలనానికి దారితీసిన పేరు మోసిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు, అలియాస్ భూపతి సరెండర్ ఎందుకు జరిగింది? ఇది ఇప్పుడు సామాజిక రాజకీయ, పోలీసు ఇంటలిజెన్స్ వర్గాలలో కూడా కీలక చర్చనీయాంశం అయింది. ఈ అజ్ఞాతపు , లోగుట్టు ఎవరికీ అంతుపట్టని నక్సల్ భూపతి నిషేధిత పీపుల్స్ వార్ … Read more

Mallojula Venugopal Rao surrenders: మల్లోజుల.. ఓ మావో ఉద్యమ శిఖరం లొంగిన వేళ..

Mallojula Venugopal Rao surrenders: మల్లోజుల.. ఓ మావో ఉద్యమ శిఖరం లొంగిన వేళ..

Mallojula Venugopal Rao surrenders: రెండు తరాలపాటు అడవుల్లో జీవించి, మావోయిస్టు సిద్ధాంతాల కోసం జీవితాన్ని అంకితం చేసిన మల్లోజుల వేణుగోపాల్‌ చివరకు ఆయుధాలు విడిచారు. అలసిపోయిన అరుణ కిరణం.. ఇక చాలు అంటూ అస్త్ర సన్యాసం చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ సమక్షంలో ఆయనతోపాటు పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. దీర్ఘకాలం సాయుధ పోరాటంలో గడిపిన ఈ నేతల నిర్ణయం ఉద్యమ భవిష్యత్తుపై కొత్త చర్చకు దారితీస్తుంది. రాజ్యాంగ ప్రతులతో ఆహ్వానం..సీఎం ఫడణవీస్‌ లొంగిపోయిన వారిని … Read more

Viral Video: ఇదేం పని లాయరు.. ఏకంగా ఆన్‌లైన్‌లో ఉండగానే.. మహిళకు ముద్దులు..! – Telugu News | Lawyer kissed woman on online appearance video goes viral on social media

Viral Video: ఇదేం పని లాయరు.. ఏకంగా ఆన్‌లైన్‌లో ఉండగానే.. మహిళకు ముద్దులు..! – Telugu News | Lawyer kissed woman on online appearance video goes viral on social media

ప్రస్తుత కాలంలో, ప్రతిదీ డిజిటలైజ్ అయ్యింది. గతంలో వ్యక్తిగతంగా చేసే పనిని ఇప్పుడు ఆన్‌లైన్‌లో చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్‌లో నేర్చుకునే విద్యార్థుల క్లాసుల నుండి ఆన్‌లైన్‌లో కోర్టులకు హాజరు కావడం వరకు, డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు ఆన్‌లైన్‌లో హాజరు కావడానికి అనుమతిస్తుంది. ఈ క్రమంలోనే కోర్టు విచారణ సందర్భంగా ఆన్‌లైన్‌లో హాజరైన న్యాయవాది ఒక మహిళను ముద్దు పెట్టుకున్న వీడియో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి … Read more

ప్రముఖ కమ్యూనిస్టు, కార్మిక నేత దీపక్‌ సర్కార్‌ మృతికి సీఐటీయూ సంతాపం

ప్రముఖ కమ్యూనిస్టు, కార్మిక నేత దీపక్‌ సర్కార్‌ మృతికి సీఐటీయూ సంతాపం

– Advertisement – న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు, కార్మిక వర్గ నేత కామ్రేడ్‌ దీపక్‌ సర్కార్‌ మృతికి సీఐటీయూ తీవ్ర సంతాపం తెలియచేసింది. ఆయనకు అరుణాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపింది.పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్‌లో తన నివాసంలో ఈ నెల 13న దీపక్‌ సర్కార్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏండ్లు. 1940లో జన్మించిన ఆయన ప్రముఖ కమ్యూనిస్టు యోధులు సుకుమార్‌ సేన్‌గుప్తా నుంచి స్ఫూర్తి పొంది 1960ల్లో … Read more