Major Financial Changes : ఆగస్టు 1 నుంచి రాబోయే కొత్త ఆర్థిక మార్పులివే.. UPI లావాదేవీల నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్ వరకు.. ఫుల్ డిటెయిల్స్..!

Major Financial Changes : ఆగస్టు 1 నుంచి రాబోయే కొత్త ఆర్థిక మార్పులివే.. UPI లావాదేవీల నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్ వరకు.. ఫుల్ డిటెయిల్స్..!

Major Financial Changes : ఆగస్టు 1 నుంచి రాబోయే కొత్త ఆర్థిక మార్పులివే.. UPI లావాదేవీల నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్ వరకు.. ఫుల్ డిటెయిల్స్..! | Major financial changes from august 1 credit card new rules to upi transactions and fuel price check full details sh-10TV Telugu

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గన బంగారం ధర..! తులం ఎంతలో వస్తుందంటే..?

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గన బంగారం ధర..! తులం ఎంతలో వస్తుందంటే..?

రూపాయి విలువ పెరుగుదలతో బంగారం విలువు భారీగా తగ్గింది. గురువారం దేశ రాజధానిలో బంగారం ధర రూ.500 తగ్గి రూ.98,020కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. బుధవారం 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.98,520 వద్ద ముగిసింది. దేశ రాజధానిలో గురువారం 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ.97,800కి చేరుకుంది (అన్ని పన్నులు కలిపి). గత మార్కెట్ సెషన్‌లో ఇది రూ.650 పెరిగి … Read more

ఐటి పరిశ్రమలో ఇక కోతలే..!

ఐటి పరిశ్రమలో ఇక కోతలే..!

– సాంప్రదాయ నైపుణ్యాలకు కాలం చెల్లుతోంది– కొత్తగా స్కిల్స్‌ పెంచుకోవాల్సిందే– నాస్కామ్‌ హెచ్చరికన్యూఢిల్లీ : భారత ఐటి రంగంలో మరిన్ని ఉద్వాసనలు చోటు చేసుకోనున్నాయని ఐటి సేవల కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే నాస్కామ్‌ అంచనా వేసింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరిశ్రమలో పెను మార్పులు వస్తున్నాయని పేర్కొంది. ఈ దశలో రాబోయే నెలల్లో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం ఉందని నాస్కామ్‌ మంగళవారం ఓ రిపోర్ట్‌లో హెచ్చరించింది. దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ … Read more

అలెక్సాతో కలిసి 3వ తరం ఎకోషో 5 స్మార్ట్‌ డిస్‌ప్లే విడుదల

అలెక్సాతో కలిసి 3వ తరం ఎకోషో 5 స్మార్ట్‌ డిస్‌ప్లే విడుదల

ముంబయి: అలెక్సాతో కలిసి 3వ జనరేషన్‌ ఎకో షో 5 స్మార్ట్‌ డిస్‌ప్లేను అమెజాన్‌ భారతదేశంలో విడుదల చేసింది. ఇది కాంపాక్ట్‌ 5.5’’ స్మార్ట్‌ డిస్‌ప్లేతో పాటు అలెక్సాతో సులభమైన హోమ్‌ మానిటరింగ్‌, స్మార్ట్‌ హోమ్‌ నియంత్రణలను అనుమతించే అంతర్నిర్మిత కెమెరాతో సహా కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. దాని మునుపటి తరంతో పోల్చితే రెట్టింపు బాస్‌, స్పష్టమైన గాత్రాన్ని వినిపిస్తూ, ఇది ఇప్పటివరకు బెస్ట్‌-సౌండిరగ్‌ ఎకో షో 5. వినోదంతో కార్యాచరణను కలిపి, ఇది వినియోగదారులు … Read more

అమెజాన్ ప్రైమ్ డేలో నిమిషానికి 18 వేల ఆర్డర్లు

అమెజాన్ ప్రైమ్ డేలో నిమిషానికి 18 వేల ఆర్డర్లు

– Advertisement – అమెజాన్ ఇండియా నిర్వహించిన ప్రైమ్ డే 2025 ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రైమ్ డే ఈవెంట్స్ కంటే భారీగా విజయవంతమైంది. మూడు రోజుల పాటు పెద్ద మొత్తంలో విక్రయాలు నమోదవగా, ఒక్క నిమిషంలో 18,000కు పైగా ఆర్డర్లు నమోదయ్యాయి. ముఖ్యంగా పట్టణాల కంటే చిన్న నగరాలు, గ్రామాల నుంచే 70 శాతం కొత్త ప్రైమ్ సభ్యులు నమోదయ్యారు. వేల కొద్ది ఉత్పత్తులు నాలుగు గంటలకే డెలివరీ కావడం గమనార్హం. చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు … Read more

Trump Tarrif: భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?

Trump Tarrif: భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?

డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం పన్నులు విధించారు. దీంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ నిర్ణయం భారత్‌ను అమెరికాకు ఐఫోన్ ఎగుమతి కేంద్రంగా మార్చాలనే ఆపిల్ ఆశయానికి గండి కొట్టొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆపిల్ ఇప్పటివరకు దేశంలో తయారు చేసిన అన్ని ఐఫోన్ మోడళ్లపై అమెరికా 25 శాతం సుంకాన్ని విధిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో దేశంలో ఆపిల్ ఉత్పత్తుల తయారీ, ఎగుమతి ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్‌లో … Read more

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 81,368 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకి 24,833 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు తగ్గి, 87.08గా ఉంది. The post ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు appeared first on Navatelangana.

కార్పొరేట్‌లకు మోదీ సర్కార్‌ ఊడిగం

కార్పొరేట్‌లకు మోదీ సర్కార్‌ ఊడిగం

. కమ్యూనిజాన్ని అంతం చేయలేరు. సీపీఐ వరంగల్‌ జిల్లా మహా సభలో చాడ వెంకట్‌ రెడ్డి విశాలాంధ్ర – హనుమకొండ : కార్పొరేట్‌ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్‌ జిల్లా సీపీఐ ద్వితీయ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక అబ్నూస్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల … Read more

MG విండ్సర్ ఎసెన్స్ ప్రో ఎలక్ట్రిక్ కారు ధర పెంపు..

MG విండ్సర్ ఎసెన్స్ ప్రో ఎలక్ట్రిక్ కారు ధర పెంపు..

– Advertisement – భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో MG మోటార్స్ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తన పాపులర్ ఎలక్ట్రిక్ SUV MG విండ్సర్ ప్రో టాప్ వేరియంట్ ఎసెన్స్ ప్రో ధరను రూ. 21,000 పెంచింది. ఇప్పుడు తాజా ధర ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ వాహనం రూ. 18.31 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తోంది. అయితే, బేస్ వేరియంట్ ధర మాత్రం రూ. 14 లక్షల వద్ద యథాతథంగా ఉంది. ఈ వాహనంలో … Read more

జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు

గత ఏడాది డిసెంబరులో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 డిసెంబరులో గడించిన రూ.1.49 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో పోలిస్తే… కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం.ఫోన్|| 9390 999 999, 7674 86 8080 జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు ABN , Publish Date – Jan 02 , 2024 | 04:41 AM గత … Read more