ఇంటర్నెట్ సేవ‌ల‌కు స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగ్న‌ల్

ఇంటర్నెట్ సేవ‌ల‌కు స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగ్న‌ల్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ భారతదేశంలో ఉపగ్రహ సేవల ఆధారిత ఇంటర్నెట్‌ను ప్రారంభించడానికి లైసెన్స్ పొందింది. స్పెక్ట్రమ్ కేటాయింపు సజావుగా అమలు చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్ కూడా అమలులో ఉందని కేంద్ర టెలికాం శాఖ‌ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం తెలిపారు. 1995లో దేశంలో మొట్టమొదటి సెల్యులార్ కాల్ చేసిన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రకటన జరిగింది.భారతదేశ డిజిటల్ పరివర్తన The post ఇంటర్నెట్ సేవ‌ల‌కు స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగ్న‌ల్ appeared first on … Read more

Ind vs Eng: మరోసారి టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన గంభీర్.. – Telugu News | Ind vs Eng Team India Playing Eleven karun Nair Return England vs India 5th Test at Oval Kuldeep Yadav Out

Ind vs Eng: మరోసారి టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన గంభీర్.. – Telugu News | Ind vs Eng Team India Playing Eleven karun Nair Return England vs India 5th Test at Oval Kuldeep Yadav Out

India vs England 5th Test Day 1: భారత్, ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సందర్భంగా, టీమ్ ఇండియాలో నాలుగు ప్రధాన మార్పులు జరిగాయి. గాయపడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు. ఇది కాకుండా, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆడటం లేదు. కుల్దీప్ యాదవ్‌కు మరోసారి అవకాశం రాలేదు. ప్రసిద్ధ్ … Read more

Youtube: ఆ దేశంలో పిల్లలకు యూట్యూబ్‌ నిషేధం.. ఎందుకో తెలుసా..? – Telugu News | Australia Bans Youtube For Children Under 16 Years, Full Details Here

Youtube: ఆ దేశంలో పిల్లలకు యూట్యూబ్‌ నిషేధం.. ఎందుకో తెలుసా..? – Telugu News | Australia Bans Youtube For Children Under 16 Years, Full Details Here

పెద్దల నుండి పిల్లల వరకు అందరూ సోషల్ మీడియాకు అతుక్కపోతున్నారు. సోషల్ మీడియా లేకపోతే ఉండలేని స్థితికి వచ్చారు. దాని ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైనా కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు యువత, పిల్లలలో బాగా పాపులారిటీ పొందింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నుండి 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయకుండా నిషేధం విధించింది. టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ … Read more

‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్ : మూవీలో అదే మైనస్ అంట..

‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్ : మూవీలో అదే మైనస్ అంట..

Kingdom Movie Public Talk: సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుతున్నాయి.. డైరెక్టర్ గౌతమ్ కథ బాగుంది. హీరో విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి చేశాడు. నిర్మాత నాగవంశీ అద్భుతంగా ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కించాడు. ఫొటో గ్రఫీ ఓ రేంజ్ లో ఉంది… కానీ.. సినిమాలో అదొక్కటే మైనస్ అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమా..! | Kingdom Movie Public Talk | Vijay … Read more

MG విండ్సర్ ఎసెన్స్ ప్రో ఎలక్ట్రిక్ కారు ధర పెంపు..

MG విండ్సర్ ఎసెన్స్ ప్రో ఎలక్ట్రిక్ కారు ధర పెంపు..

– Advertisement – భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో MG మోటార్స్ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తన పాపులర్ ఎలక్ట్రిక్ SUV MG విండ్సర్ ప్రో టాప్ వేరియంట్ ఎసెన్స్ ప్రో ధరను రూ. 21,000 పెంచింది. ఇప్పుడు తాజా ధర ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ వాహనం రూ. 18.31 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తోంది. అయితే, బేస్ వేరియంట్ ధర మాత్రం రూ. 14 లక్షల వద్ద యథాతథంగా ఉంది. ఈ వాహనంలో … Read more

Statue Of Equality: సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

Statue Of Equality: సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ఠ అతిధిగా రావాలని ప్రధానమంత్రిని ఆహ్వానించారు. ఇందుకు ప్రధానమంత్రి మోదీ సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ ఉదయం డాక్టర్ రామేశ్వరరావ్, రామురావుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన చినజీయర్ … Read more

AP Economy 2025: ఏపీ ఎకానమీ మందగించిందా? వాస్తవమిదీ

AP Economy 2025: ఏపీ ఎకానమీ మందగించిందా? వాస్తవమిదీ

AP Economy 2025: పాలనలో ఒక్కొక్కరిది ఒక్కో విధానం. కొందరు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడం ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరిగి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని చూస్తారు. మరికొందరు నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా నగదును అందించి.. వారిలో ఆర్థిక అభివృద్ధి పెంచాలని చూస్తారు. తద్వారా వారికి కొనుగోలు శక్తి పెరిగి పనుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావిస్తారు. అయితే ఇందులో మొదటి అంశాన్ని ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎంచుకున్నారు. రెండో మార్గాన్ని మాజీ … Read more

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే.అయితే గురువారం నాడు మళ్లీ బంగారం ధరలో తగ్గుదల నమోదైంది.గురువారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పడిపోయింది.ఇదే సమయంలో వెండి ధర కూడా తగ్గిన విషయం గమనార్హం. కిలో వెండిపై రూ.2,000 మేర తగ్గుదల కనిపించింది.అంతర్జాతీయంగా బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగింది.ఔన్సు … Read more

అంగోలాలో ఉద్రిక్త‌త‌..22 మంది మృతి

అంగోలాలో ఉద్రిక్త‌త‌..22 మంది మృతి

– Advertisement – న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అంగోలాలో ఇంధన ధరల పెరుగుద‌ల‌ను వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నిరసనల్లో కనీసం 22 మంది మృతి చెందారని, 197 మందికి గాయాలయ్యాయని అంగోలా ప్రభుత్వం ధృవీకరించింది. ఆ దేశ రాజధాని లువాండాతోపాటు మరో ఆరు ప్రావిన్స్‌లలో ప్రజలు పెద్దఎత్తున ఆయిల్‌ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మరణించిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. అంగోలా ప్రభుత్వం ఇంధన సబ్సిడీలను దశలవారీగా … Read more

హెచ్‌సీఏ సెలక్షన్‌ కమిటీలు ఏర్పాటు

హెచ్‌సీఏ సెలక్షన్‌ కమిటీలు ఏర్పాటు

– Advertisement – జస్టిస్‌ నవీన్‌ రావు ఆదేశాలతో నియామకంహైదరాబాద్‌ : హైకోర్టు నియమించిన జస్టిస్‌ (విశ్రాంత) పి. నవీన్‌ రావు ఏక సభ్య కమిటీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో సీనియర్‌, జూనియర్‌ సెలక్షన్‌ కమిటీలు నియమించారు. హెచ్‌సీఏ ఆఫీస్‌ బేరర్లలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి సహా మాజీ సీఈవో సిఐడి కేసులో జైలు కెళ్లగా.. తాత్కాలిక అధ్యక్షుడు సర్దార్‌ దల్జీత్‌ సింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు ఏసిన ఏజీఎంపై ఓ క్లబ్‌ … Read more