సిపెట్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. పదో తరగతి విద్యార్హతతో ప్లాస్టిక్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సులు

Written by RAJU

Published on:


కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అంట్ టెక్నాలజీలో పదో తరగతి విద్యార్హతతో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని సిపెట్‌ కేంద్రంలో ఈ కోర్సుల్ని నిర్వహిస్తారు. 

Leave a Comment

Enable Notifications OK No thanks
Verified by MonsterInsights