తెలంగాణలో 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు.. నిప్పుల కొలిమిలా వాతావరణం, మరో రెండ్రోజులు వడగాల్పులు

Written by RAJU

Published on:


తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో తేమ పెరగడంతో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. నిజామాబాద్‌లో 44.5డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీలు, మెదక్‌లో 43.4డిగ్రీలు, రామగుండంలో 42.8డిగ్రీలు,హన్మకొండలో 41డిగ్రీలు, ఖమ్మంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Leave a Comment

Enable Notifications OK No thanks
Verified by MonsterInsights