తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో తేమ పెరగడంతో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. నిజామాబాద్లో 44.5డిగ్రీలు, ఆదిలాబాద్లో 44.3 డిగ్రీలు, మెదక్లో 43.4డిగ్రీలు, రామగుండంలో 42.8డిగ్రీలు,హన్మకొండలో 41డిగ్రీలు, ఖమ్మంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలో 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు.. నిప్పుల కొలిమిలా వాతావరణం, మరో రెండ్రోజులు వడగాల్పులు
