Khammam : రైతుల కన్నీటి దృశ్యం.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం.. హరీశ్ రావు ఎమోషనల్ కామెంట్స్

Written by RAJU

Published on:

రైతుల ఖాతాల్లోకి రూ.46 కోట్లు..

ఏప్రిల్ 9, 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,838 కొనుగోలు కేంద్రాల ద్వారా.. 95,131 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం 9,973 టన్నులు, సన్న రకం 85,158 టన్నులు ఉన్నాయి. ఇప్పటివరకు రూ. 220.70 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా.. రూ. 46.54 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి.

Leave a Comment

Enable Notifications OK No thanks
Verified by MonsterInsights