ISRO Jobs 2025: పదో తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్.. రూ.లక్షన్నర జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా.. – Telugu News | ISRO SDSC SHAR Recruitment 2025 Notification Released for 141 Technician Jobs, Check full details inside

ISRO Jobs 2025: పదో తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్.. రూ.లక్షన్నర జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా.. – Telugu News | ISRO SDSC SHAR Recruitment 2025 Notification Released for 141 Technician Jobs, Check full details inside

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో శ్రీహరి కోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (ఇస్రో).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌, సైంటిస్ట్‌, ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషణ్‌ కింద మొత్తం 141 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 16వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.. పోస్టుల … Read more

రష్యా చమురు కొనుగోలు: ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన భార‌త్

రష్యా చమురు కొనుగోలు: ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన భార‌త్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపైఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈ మేరకు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్‌ చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తాజాగా స్పందించింది. దేశ భద్రత, ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది.ఈ … Read more

హర్యానా పోలీసు ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..

హర్యానా పోలీసు ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..

ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు హర్యానాలో పోలీస్‌ అధికారుల ఆత్మహత్యల వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది.ఇటీవల ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ ఘటనపై డీజీపీపై కేసు నమోదు చేయగా, సంబంధిత ఎస్పీని తక్షణమే బదిలీ చేశారు.ఇదే ఘటనకు అనుబంధంగా మంగళవారం ఏఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ కూడా ఆత్మహత్య చేసుకోవడం మరింత కలకలం రేపింది.ఈ పరిణామాల నేపథ్యంలో పూరన్‌ కుమార్‌ భార్య, ఐఏఎస్‌ … Read more

మహాభారత్ హిందీ సీరియల్ నటుడు పంకజ్ ధీరజ్ కన్నుమూత

మహాభారత్ హిందీ సీరియల్ నటుడు పంకజ్ ధీరజ్ కన్నుమూత

మహాభారత్ హిందీ సీరియల్ నటుడు పంకజ్ ధీరజ్ బుధవారం ముంబైలో కన్నుమూశారు. ఈ విఖ్యాత ధారావాహికంలో పంకజ్ ధీరజ్ మహారధి కర్ణుడి పాత్రకు జీవం పోయడం ద్వారా విశేష అభిమానులను పొందారు. 68 సంవత్సరాల ఆయనకు క్యాన్సర్ కబళించివేసింది. ఆయన మృతి వార్తను సినిమా , టీవీ ఆర్టిస్టు అసోసియేషన్ సిన్టా నిర్థారించింది. తమ సంస్థకు పూర్వపు ఛైర్మన్, తరువాత ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపి , నివాళులు … Read more

Delhi High Court: ఏమయ్యో లాయర్.. చూసుకోబడ్లా.. అందరూ చూస్తుండగా ఏందీ సరసం?

Delhi High Court: ఏమయ్యో లాయర్.. చూసుకోబడ్లా.. అందరూ చూస్తుండగా ఏందీ సరసం?

Delhi High Court: కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జంతువులకు ఆ అవసరం లేదు . మనుషుల మీద మనకు ఆ విచక్షణ ఉండాలి. కళ్ళ ముందు అమ్మాయి ఉంది.. ఏం చేసినా తలుపూతుంది.. గిల్లినా ఏం కాదు.. గిచ్చినా ఏం కాదు. రెచ్చగొడితే వచ్చి ఒడిలో వాలుతుంది.. ఆ తర్వాత ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది.. పైగా రెచ్చగొడుతుంది.. అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నేటి కాలంలో గోడలకు చెవులు ఉన్నాయి.. మనం … Read more

Pension : పెన్షనర్లకు ముఖ్య గమనిక.. పెన్షన్ ఆగకుండా రావాలంటే.. ఈ గడువులోపు ఈ పని పూర్తి చేయండి!

Pension : పెన్షనర్లకు ముఖ్య గమనిక.. పెన్షన్ ఆగకుండా రావాలంటే.. ఈ గడువులోపు ఈ పని పూర్తి చేయండి!

Pension : పెన్షనర్లకు ముఖ్య గమనిక.. పెన్షన్ ఆగకుండా రావాలంటే.. ఈ గడువులోపు ఈ పని పూర్తి చేయండి! | Deadline Alert for Pensioners Submit Digital Life Certificate (DLC) by November 30.

PM Modi Live: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. ప్రత్యక్ష ప్రసారం – Telugu News | PM Modi Kurnool Srisailam Visit Live, CM Chandrababu, Pawan Kalyan

PM Modi Live: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. ప్రత్యక్ష ప్రసారం – Telugu News | PM Modi Kurnool Srisailam Visit Live, CM Chandrababu, Pawan Kalyan

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మోదీకి గవర్నర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, లోకేష్‌ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మోదీ ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన ఇలా.. ప్రధాని మోదీ ఉదయం 11:15కి భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12:05 వరకు ఆలయంలోనే ఉంటారు. దాదాపు 50 నిమిషాలపాటు మల్లన్నస్వామి సన్నిధిలో గడుపుతారు. ఆ … Read more

భారత పాస్‌పోర్ట్‌ ర్యాంకు పతనం..!

భారత పాస్‌పోర్ట్‌ ర్యాంకు పతనం..!

– Advertisement – న‌వ‌తెలంగాణ‌- హైద‌రాబాద్‌: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ ర్యాంకు పడిపోయింది. తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ 85వ స్థానంలో నిలిచింది. గతేడాది 80వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి ఐదు స్థానాలు దిగజారడం గమనార్హం. భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 62గా ఉండేది. ఈ జాబితా ప్రకారం, సింగపూర్ మరోసారి … Read more

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

ఈ నెల‌ 18 నుంచి 21 వరకు మాత్రమే అవకాశందీపావళి పండుగ సమీపిస్తున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్‌ను పరిమితంగా కాల్చుకునేందుకు అనుమతినిస్తూ, ఈ నెల‌ 18 నుంచి 21 వరకు నాలుగు రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. అయితే, ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోకి బయటి ప్రాంతాల నుంచి టపాసులను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది.ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు … Read more

పెద్దపల్లి పులి ఎందుకు లొంగినట్లు?.. సంచలనంగా మావో అగ్రనేత సరెండర్

పెద్దపల్లి పులి ఎందుకు లొంగినట్లు?.. సంచలనంగా మావో అగ్రనేత సరెండర్

అంతర్మథనంతోనే ఆత్మార్పణం ..ఆయుధ త్యాగం సాయుధ పోరాట యోధుడు భూపతి సరండర్ సంచలనం చాలారోజులుగా లొంగుబాటు మంతనాలు.. భవితపై సందిగ్థాలు గడ్చిరోలి (మహారాష్ట్ర): నక్సల్స్ వర్గాల్లో తీవ్ర సంచలనానికి దారితీసిన పేరు మోసిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు, అలియాస్ భూపతి సరెండర్ ఎందుకు జరిగింది? ఇది ఇప్పుడు సామాజిక రాజకీయ, పోలీసు ఇంటలిజెన్స్ వర్గాలలో కూడా కీలక చర్చనీయాంశం అయింది. ఈ అజ్ఞాతపు , లోగుట్టు ఎవరికీ అంతుపట్టని నక్సల్ భూపతి నిషేధిత పీపుల్స్ వార్ … Read more