PM Modi Live: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. ప్రత్యక్ష ప్రసారం – Telugu News | PM Modi Kurnool Srisailam Visit Live, CM Chandrababu, Pawan Kalyan
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మోదీకి గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, లోకేష్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మోదీ ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన ఇలా.. ప్రధాని మోదీ ఉదయం 11:15కి భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12:05 వరకు ఆలయంలోనే ఉంటారు. దాదాపు 50 నిమిషాలపాటు మల్లన్నస్వామి సన్నిధిలో గడుపుతారు. ఆ … Read more