గుజరాత్ లో సీఎం తప్ప మంత్రులు అంతా రాజీనామా..

గుజరాత్ లో సీఎం తప్ప మంత్రులు అంతా రాజీనామా..

ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నాయకత్వం సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. Updated On : October 16, 2025 / 5:07 PM IST Gujarat Ministers Resign: గుజరాత్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి తప్ప మంత్రులు అంతా రాజీనామా చేసేశారు. శుక్రవారం జరగనున్న ప్రధాన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులందరూ రిజైన్ చేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో పదవిలో కొనసాగుతున్న ఏకైక సభ్యుడు … Read more

UCEED 2026 Notification: ప్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు యూసీడ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. ఇంటర్ పాసైతే చాలు – Telugu News | IIT Bombay UCEED 2026 Admission Notification Released, Check important dates here

UCEED 2026 Notification: ప్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు యూసీడ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. ఇంటర్ పాసైతే చాలు – Telugu News | IIT Bombay UCEED 2026 Admission Notification Released, Check important dates here

బాంబేలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీబీ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీడ్‌) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా హైదరాబాద్‌, బాంబే, ఢిల్లీ, గువాహటి, రూర్కీ, ఇండోర్‌.. ఐఐటీల్లో, ఐఐఐటీడీఎం (జబల్పూర్‌) సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో బీడిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. యూసీడ్‌ స్కోర్‌ వ్యాలిడిటీ ఏడాది పాటు ఉంటుంది. … Read more

గుజరాత్‌లో మంత్రులంద‌రూ రాజీనామా..!

గుజరాత్‌లో మంత్రులంద‌రూ రాజీనామా..!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గుజరాత్ రాజకీయాల్లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తప్ప మిగతా మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మొదట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మతో సహా మొత్తం 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, రాష్ట్ర మంత్రివర్గంలోని అందరు మంత్రుల రాజీనామాలు ఆమోదించబడ్డాయి. కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. అయితే రేపు … Read more

గుజరాత్‌ రాజకీయాలలో సంచలనం.. సీఎం తప్ప మంత్రులందరు రాజీనామా

గుజరాత్‌ రాజకీయాలలో సంచలనం.. సీఎం తప్ప మంత్రులందరు రాజీనామా

గుజరాత్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంటుండగా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తప్ప మిగతా మంత్రులు తమ పదవుల నుంచి రాజీనామా చేశారు.అందిన సమాచారం ప్రకారం, ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ విశ్వకర్మ రాజీనామా చేశారు. తర్వాత మిగతా మంత్రులు ఒక్కక్కరు రాజీనామా చేశారు.అన్ని రాజీనామాలను విశ్వకర్మకు సమర్పించారు. విశ్వకర్మతో సహా మొత్తం 16 మంది మంత్రులు తమ పదవుల నుండి రాజీనామా చేశారు.ముఖ్యమంత్రి భూపేంద్ర … Read more

త్వరలో వందేభారత్ 4.0: అశ్విని వైష్ణవ్

త్వరలో వందేభారత్ 4.0: అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ : భారతదేశపు సెమీహైస్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్ రానుంది. వందే భారత్ 4.0 ను అభివృద్ధి చేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు. రైళ్ల ఆధునిక సాంకేతికత విషయంలో దేశాన్ని గ్లోబల్ సప్లయిర్‌గా మార్చే దిశగా ఇది కీలక అడుగు కానుందని వెల్లడించారు. సీఐఐ ఇంటర్నేషనల్ రైల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిపై బలంగా దృష్టి … Read more

Gujarati buffaloes: గుజరాతీ గేదెలు.. ఒక్కటి ఉన్నా డబ్బే డబ్బు!

Gujarati buffaloes: గుజరాతీ గేదెలు.. ఒక్కటి ఉన్నా డబ్బే డబ్బు!

Gujarati buffaloes: గేదెలు, ఆవులు పాల ఉత్సత్తిలో కీలకం.. పశువులు సాధారణంగా ఇచ్చే పాలు మన జనాభాకు ఏమాత్రం చాలవు అందుకే పాల ఉత్పత్తి పెంచేందుకు శాస్త్రవేత్తలు పరివోధనలు చేస్తున్నారు. విదేశీ ఆవులు, గేదెలను తీసుకొచ్చి పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే మన దేశంలోని గుజరాత్‌కు చెందిన జఫరాబాది జాతి గేదెలు పాల ఉత్పత్తిలో కీలకంగా మారుతున్నాయి. జఫరాబాది జాతి గేదెలకు గుజరాత్‌లోని జమ్నగర్, జఫరాబాద్‌ ప్రాంతాలకు స్వస్థలం. శారీరక నిర్మాణం దృఢంగా ఉండటం, మెడ పొడవుగా కనిపించడం … Read more

ఆగిన నిమిష ప్రియ ఉరి.. తక్షణముప్పు లేదని సుప్రీంకు తెలిపిన న్యాయవాది..

ఆగిన నిమిష ప్రియ ఉరి.. తక్షణముప్పు లేదని సుప్రీంకు తెలిపిన న్యాయవాది..

హత్య కేసులో యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్షను నిలిపివేసినట్లు, ఎటువంటి ప్రతికూల సంఘటనలు జరగడం లేదని గురువారం సుప్రీంకోర్టుకు సమాచారం అందింది. కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, ఈ విషయంలో కొత్త మధ్యవర్తి రంగంలోకి దిగారని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనానికి తెలిపారు. ఉరిశిక్ష ఏమైంది?” అని బెంచ్ అడిగింది. ప్రియకు చట్టపరమైన మద్దతు ఇస్తున్న పిటిషనర్ సంస్థ ‘సేవ్ నిమిష ప్రియా … Read more

ISRO Jobs 2025: పదో తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్.. రూ.లక్షన్నర జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా.. – Telugu News | ISRO SDSC SHAR Recruitment 2025 Notification Released for 141 Technician Jobs, Check full details inside

ISRO Jobs 2025: పదో తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్.. రూ.లక్షన్నర జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా.. – Telugu News | ISRO SDSC SHAR Recruitment 2025 Notification Released for 141 Technician Jobs, Check full details inside

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో శ్రీహరి కోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (ఇస్రో).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌, సైంటిస్ట్‌, ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషణ్‌ కింద మొత్తం 141 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 16వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.. పోస్టుల … Read more

రష్యా చమురు కొనుగోలు: ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన భార‌త్

రష్యా చమురు కొనుగోలు: ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన భార‌త్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపైఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈ మేరకు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్‌ చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తాజాగా స్పందించింది. దేశ భద్రత, ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది.ఈ … Read more

హర్యానా పోలీసు ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..

హర్యానా పోలీసు ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..

ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు హర్యానాలో పోలీస్‌ అధికారుల ఆత్మహత్యల వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది.ఇటీవల ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ ఘటనపై డీజీపీపై కేసు నమోదు చేయగా, సంబంధిత ఎస్పీని తక్షణమే బదిలీ చేశారు.ఇదే ఘటనకు అనుబంధంగా మంగళవారం ఏఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ కూడా ఆత్మహత్య చేసుకోవడం మరింత కలకలం రేపింది.ఈ పరిణామాల నేపథ్యంలో పూరన్‌ కుమార్‌ భార్య, ఐఏఎస్‌ … Read more