స్థితిస్థాపకతనుప్రదర్శిస్తున్నభారతదేశఆర్థికవ్యవస్థ, మార్కెట్లు

స్థితిస్థాపకతనుప్రదర్శిస్తున్నభారతదేశఆర్థికవ్యవస్థ, మార్కెట్లు

నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశ అత్యంత విశ్వసనీయ ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటైన పీఎల్  క్యాపి టల్, “హోల్డింగ్స్టెడీఇన్గ్లోబల్హెడ్‌విండ్స్” అనేతనతాజాఇండియాస్ట్రాటజీనివేదికలో అమెరికా టారిఫ్‌లు పెరగడం, H-1B వీసా ఫీజు పెంపుదల, భౌగోళిక రాజకీయ అస్థిరత వంటి ప్రపంచ ఎదురుగాలులు ఉన్న ప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్లు అద్భుతమైన స్థితిస్థాపకతను ప్రదర్శిస్తూనే ఉన్నాయని పేర్కొంది. సాధారణ రుతుపవనాలు, వడ్డీ రేట్లలో 100-బేసిస్ పాయింట్ల తగ్గింపు, జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, FY26 బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను తగ్గింపులతో, వినియోగంలో … Read more

Stocks: వరుస నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stocks: వరుస నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్: వరుస నష్టాలకు బ్రేక్ పడి దేశీయ స్టాక్ మర్కెట్ సూచీలు (Domestic stock market indices) లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (FED) రేట్ కట్ అంచనాలు, ఆసియా మార్కెట్లలో సానుకూల సూచనలు కారణంగా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు గణనీయంగా పైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 575 పాయింట్లు లాభపడి 82,605 పాయింట్ల, నిఫ్టీ 178 పాయింట్లు లాభపడి 25,300 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. రియాల్టీ 3 శాతం పెరిగిన నేపథ్యంలో పవర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, … Read more

EPFO: లక్షలాది మంది ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు ఖాళీ.. షాకింగ్‌ గణాంకాలు! – Telugu News | Epfo new rules 2025 why pf accounts are empty and withdrawal policy change

EPFO: లక్షలాది మంది ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు ఖాళీ.. షాకింగ్‌ గణాంకాలు! – Telugu News | Epfo new rules 2025 why pf accounts are empty and withdrawal policy change

EPFO: పాక్షిక ఉపసంహరణలను సులభతరం చేస్తామని EPFO ​​హామీ ఇచ్చినన విషయం తెలిసిందే. అయితే పీఎఫ్‌ డబ్బులను వందశాతం ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో చాలా మంది ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలో డబ్బులు లేకుండా ఖాళీగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ ఉద్యోగి అయినా ఆందోళన చెందాల్సిన గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, దాదాపు 50% మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యులు ఉపసంహరణ సమయంలో వారి ఖాతాల్లో రూ.20,000 … Read more

యూనిబిక్‌ ఫుడ్స్‌ సీఈఓగా అజయ్‌ బతీజా

యూనిబిక్‌ ఫుడ్స్‌ సీఈఓగా అజయ్‌ బతీజా

– Advertisement – హైదరాబాద్‌ : ప్రముఖ కుకీస్‌, బిస్కెట్లు, స్నాక్‌ ఉత్పత్తుల సంస్థ యూనిబిక్‌ ఫుడ్స్‌ తన కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా అజయ్‌ బతీజాను నియమించినట్టు ప్రకటించింది. ఆయన సంస్థ అభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపార విస్తరణకు దిశానిర్దేశం చేస్తారని యూనిబిక్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆయనకు బ్రాండ్‌ బిల్డింగ్‌, కస్టమర్‌ మార్కెటింగ్‌, ఫ్రాంచైజ్‌ లీడర్‌షిప్‌లో ఉన్న విశాల అనుభవం కంపెనీకి ఎంతో మేలు చేస్తుందని … Read more

Petrol-Diesel Price(October 16): తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Petrol-Diesel Price(October 16): తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రీసెంట్‌గా దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని సృష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. … Read more

Neeraj Singh: అప్పుడు సెక్యూరిటీ గార్డు.. ఇప్పుడు రూ.400 కోట్ల కంపెనీకి యజమాని.. ఇతని గురించి మీకు తెలుసా? – Telugu News | From security guard to Rs 400 crore industrialist, meet Neeraj Singh who now enters Bihar poll arena from Sheohar

Neeraj Singh: అప్పుడు సెక్యూరిటీ గార్డు.. ఇప్పుడు రూ.400 కోట్ల కంపెనీకి యజమాని.. ఇతని గురించి మీకు తెలుసా? – Telugu News | From security guard to Rs 400 crore industrialist, meet Neeraj Singh who now enters Bihar poll arena from Sheohar

Neeraj Singh: బీహార్‌లోని సీతామర్హి జిల్లాలోని శివహార్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జన్సురాజ్ పార్టీ అభ్యర్థిగా నీరజ్ సింగ్‌ను ప్రకటించారు. అయితే ఇతను ఒకప్పుడు సైకిల్ కొనాలని కలలు కన్నాడు. నేడు తన కృషి, అంకితభావంతో రూ.400 కోట్ల టర్నోవర్ కలిగిన ఉషా ఇండస్ట్రీస్ అనే కంపెనీని కలిగి ఉన్నారు. 38 ఏళ్ల నీరజ్ సింగ్ ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం కఠినమైన పోరాటం, పట్టుదల, దృఢ సంకల్పానికి ఒక ఉదాహరణ. ఇది కూడా చదవండి: Diwali 2025 Stock: … Read more

త్వరలో టాప్‌ 50 స్టార్టప్‌ల గుర్తింపు

త్వరలో టాప్‌ 50 స్టార్టప్‌ల గుర్తింపు

– Advertisement – – త్వరలో టై హైదరాబాద్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌నవతెలంగాణ – హైదరాబాద్‌ఔత్సాహికవేత్తలు, స్టార్టప్‌లకు మద్దతును అందించే టై హైదరాబాద్‌ చాప్టర్‌ అక్టోబర్‌ 31, నవంబర్‌ 1న ఎంటర్‌ప్రిన్యూర్‌ సమ్మిట్‌ను ఏర్పాటు చేస్తోన్నట్లు ప్రకటించింది. నగరంలోని హైటెక్స్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి 1500 పైగా ఔత్సాహికవేత్తలు, 100 మంది స్పీకర్లు హాజరు కానున్నారని తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో టై హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ పగడాల, బోర్డు మెంబర్‌ అభిషేక్‌ రెడ్డి కనకాల మీడియాతో మాట్లాడుతూ.. ఈ … Read more

LPG GAS PRICE TODAY(October 16): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

LPG GAS PRICE TODAY(October 16): నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ LPG సిలిండర్ ధరలు పెరిగాయి. అయితే గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కమర్షియల్ సిలిండర్ల కొత్త ధరలు ఇండియన్ ఆయిల్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ఇప్పుడు ₹1595.50కి … Read more

Gold Price Today: లక్షన్నర వైపు గోల్డ్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న బంగారం ధర.. తులం ఎంతంటే.. – Telugu News | Gold Price Today: Gold and Silver Rate in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities on October 16

Gold Price Today: లక్షన్నర వైపు గోల్డ్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న బంగారం ధర.. తులం ఎంతంటే.. – Telugu News | Gold Price Today: Gold and Silver Rate in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities on October 16

Gold Price Today: బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తులం ధర ఇప్పుడు లక్షా 30 వేలకు చేరుకుంది. ఇంకా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో పెట్టుబడిదారులలో అత్యంత విశ్వసనీయమైన, సురక్షితమైన పెట్టుబడులుగా పరిగణిస్తున్నారు. గురువారం దేశంలో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో బంగారం ధరలు కొత్త రికార్డును చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,000 … Read more

ఎల్‌ఐసీ నుంచి బీమా లక్ష్మీ ప్లాన్‌

ఎల్‌ఐసీ నుంచి బీమా లక్ష్మీ ప్లాన్‌

– Advertisement – – మరో పాలసీ జన సురక్ష ఆవిష్కరణముంబయి : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ ఎల్‌ఐసీ కొత్తగా రెండు పాలసీలను విడుదల చేసింది. బీమా లక్ష్మీ, జన సురక్ష పేరుతో వీటిని ఆవిష్కరించింది. అక్టోబర్‌ 15 నుంచి ఈ రెండు పాలసీలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. వీటికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి మిగితా ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. అందరికీ బీమా కల్పించాలన్న ఉద్దేశంతో తక్కువ … Read more