Andhra Jyothy Newspaper: ఆంధ్రజ్యోతి పంట పండింది పో.. ఏకంగా ప్రభుత్వమే..

Andhra Jyothy Newspaper: ఆంధ్రజ్యోతి పంట పండింది పో.. ఏకంగా ప్రభుత్వమే..

Andhra Jyothy Newspaper: ఈ రోజుల్లో న్యూట్రల్ మీడియా అనేది లేదు.. అసలు మీడియాలో న్యూట్రల్ అనే పదమే ఒక బూతు.. ప్రతి పార్టీ సొంత మీడియా సంస్థను కలిగి ఉంది. పరోక్ష బంధాలను ఆయా మీడియా సంస్థలతో కొనసాగిస్తోంది. తెలుగులో ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు తమిళనాడును మించిపోయింది. తమిళనాడులో కూడా ప్రతి రాజకీయ పార్టీకి సొంత మీడియా సంస్థ ఉంటుంది. ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్, వెబ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో … Read more

YSRCP Karanam Balaram: వైసీపీలో ఉండలేకపోతున్న మాజీ మంత్రి.. ఎటూ తేల్చని చంద్రబాబు!

YSRCP Karanam Balaram: వైసీపీలో ఉండలేకపోతున్న మాజీ మంత్రి.. ఎటూ తేల్చని చంద్రబాబు!

YSRCP Karanam Balaram: సాధారణంగా రాజకీయ నేతలు అన్ని రకాల పదవులు చేపట్టాలని కోరుకుంటారు. కానీ అవకాశం కొందరికి దక్కుతుంది. కొందరకు కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారి పోతాయి. అటువంటి నాయకుడే ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం( Karanam Balaram ). ఆయన ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఇలా చట్టసభలకు ఎన్నికైన ఆయన.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. కానీ మంత్రి కాలేకపోయారు. 2019 ఎన్నికల్లో … Read more

Chicken Shops New Rules: చికెన్ షాపు పెట్టడం ఈజీ కాదు.. ఇకనుంచి అది తప్పనిసరి!

Chicken Shops New Rules:   చికెన్ షాపు పెట్టడం ఈజీ కాదు.. ఇకనుంచి అది తప్పనిసరి!

Chicken Shops New Rules: ఏపీ ప్రభుత్వం ( JP government ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చికెన్ షాపులు, విక్రయాలకు సంబంధించిన అంశంపై ఒక నిర్ణయానికి వచ్చింది. చికెన్ విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు కొత్త లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చికెన్ వ్యాపారంలో పారదర్శకతను పెంచేందుకు లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ప్రతి చికెన్ దుకాణానికి లైసెన్స్ తప్పనిసరి. ఈ లైసెన్సు ద్వారా కోళ్ల సప్లై చైన్ ను … Read more

PM Modi AP Tour: బాబు, పవన్ తోడు లేకుండా అడుగేయని మోదీ

PM Modi AP Tour: బాబు, పవన్ తోడు లేకుండా అడుగేయని మోదీ

PM Modi AP Tour: ఏపీకి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi). మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీకి నిధులు విడుదల, రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్నారు. తరచూ ఏపీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఏపీ పర్యటనకు వచ్చారు. కర్నూలుకు విచ్చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్నారు. కర్నూలు ఎయిర్పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం … Read more

Homestays In Tirupati: తిరుపతి వెళ్లినా రూం దొరకలేదా? ఇక చింత అవసరం లేదు

Homestays In Tirupati: తిరుపతి వెళ్లినా రూం దొరకలేదా? ఇక చింత అవసరం లేదు

Homestays In Tirupati: సాధారణంగా తిరుపతి( Tirumala Tirupati) వెళ్లేవారు చాలా రకాలుగా ప్లాన్ చేసుకుంటారు. స్వామి వారి దర్శనం తో పాటు వసతి విషయంలో ముందుగానే అప్రమత్తమవుతారు. ముఖ్యంగా రాజకీయ నేతల సిఫారసు లేఖలకు ఎక్కువగా పరితపిస్తుంటారు. దర్శనం వరకు ఒకే కానీ బస చేసేందుకు ఏంటి అని ఆలోచన చేస్తుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వెళ్లేవారు చిన్నపాటి ఆందోళనకు గురవుతారు. అయితే ఇకనుంచి అటువంటి పరిస్థితి లేదు. తిరుపతి నగరంలో భక్తుల వసతికి సంబంధించి … Read more

Jagan Foreign Tour Cancelled : విదేశాలకు వెళుతూ జగన్ సొంత ఫోన్ నంబర్ ఇవ్వలేదా?

Jagan Foreign Tour Cancelled : విదేశాలకు వెళుతూ జగన్ సొంత ఫోన్ నంబర్ ఇవ్వలేదా?

Jagan Foreign Tour Cancelled : మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) తరచూ ఒక మాట చెబుతుంటారు. తనకు ఒక సెల్ ఫోన్ కూడా లేదని.. తనది సాదాసీదా జీవితమని చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరిలో సెల్ ఫోన్ భాగమవుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి చేసే ఈ ప్రకటన కాస్త అతిగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన సెల్ఫోన్ మూలంగా ఉన్నఫలంగా విదేశాల నుంచి రావాల్సిన పరిస్థితి ఎదురయింది. … Read more

Vijayawada: ఉదయాన్నే జిమ్‌లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది.. – Telugu News | Illegal Steroids Racket Busted: Vijayawada Gym Raided, Youth Suppliers Caught

Vijayawada: ఉదయాన్నే జిమ్‌లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది.. – Telugu News | Illegal Steroids Racket Busted: Vijayawada Gym Raided, Youth Suppliers Caught

అదో జిమ్.. చాలామంది ఉదయాన్నే అక్కడకు చేరుకుని వ్యాయామాలు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి తనిఖీలు చేయడం మొదలు పెట్టారు.. దీంతో అక్కడ ఏం జరుగుతోందనన్న టెన్షన్ మొదలైంది.. కట్ చేస్తే.. భారీగా స్టెరాయిడ్స్‌ లభ్యమయ్యాయి.. ఈ షాకింగ్ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.. జిమ్ లో పోలీసులు పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. విజయవాడలోని ఎనీటైమ్‌ ఫిట్నెస్ సెంటర్‌లో రసూల్ అనే యువకుడు జిమ్‌కి వచ్చే యువతకు స్టెరాయిడ్స్ … Read more

వాకింగ్ చేస్తుండగా మహిళ గొంతుకోసి… | Akkayapalem Andhra Pradesh

వాకింగ్ చేస్తుండగా మహిళ గొంతుకోసి… | Akkayapalem Andhra Pradesh

విశాఖపట్నం: వాకింగ్‌కు వెళ్లిన వివాహిత గొంతు కోసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కయపాలెం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చెక్కుడు రాయి కాలనీలో శ్రావణ సంధ్య(30) అనే మహిళ నివసిస్తోంది. భర్తతో గొడవలు రావడంతో ఒంటరిగా ఉంటుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా ఆమె వద్దే ఉంటున్నారు. పెద్ద కుమారుడిని హాస్టల్‌లో ఉంచి చదవిస్తుండగా చిన్న కుమారుడికి మతిస్థిమితం లేకపోవడంతో తన దగ్గరే ఉంచుకుంటుంది. చిన్న కుమారుడికి వచ్చిన పెన్షన్ డబ్బులతోనే జీవనం … Read more

కొరింగా మడ అడవులు.. కాకినాడ చేరువలో అద్భుతం.. తప్పక చూడాలి.. – Telugu News | Koringa mangrove forest is amazing  near Kakinada, a must see place in Andhra Pradesh

కొరింగా మడ అడవులు.. కాకినాడ చేరువలో అద్భుతం.. తప్పక చూడాలి.. – Telugu News | Koringa mangrove forest is amazing  near Kakinada, a must see place in Andhra Pradesh

1978లో వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించబడిన కొరింగా, 235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గోదావరి నది ముఖద్వారంలో ఏర్పడిన ఈ అభయారణ్యం, వివిధ రకాల మొక్కలు, జంతువులకు నిలయం. 35 రకాల మడ అడవుల మొక్కలు, 24 కుటుంబాలకు చెందినవి.

PM Modi’s Kurnool visit Live Updates: నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. శ్రీశైల క్షేత్రం సందర్శన – Telugu News | PM Modi’s Kurnool visit Live Updates, Launches developmental projects worth Rs 13,430 crore

PM Modi’s Kurnool visit Live Updates: నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. శ్రీశైల క్షేత్రం సందర్శన – Telugu News | PM Modi’s Kurnool visit Live Updates, Launches developmental projects worth Rs 13,430 crore

PM Modi’s Kurnool visit Live Updates: ఇవాళ ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత కర్నూలు నిర్వహించే రోడ్‌షో, సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రధాని మోదీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాసేపట్లో ఢిల్లీ నుంచి బయల్దేరనున్న మోదీ… 9.50 … Read more