Trump Tarrif: భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?

Trump Tarrif: భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?

డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం పన్నులు విధించారు. దీంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ నిర్ణయం భారత్‌ను అమెరికాకు ఐఫోన్ ఎగుమతి కేంద్రంగా మార్చాలనే ఆపిల్ ఆశయానికి గండి కొట్టొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆపిల్ ఇప్పటివరకు దేశంలో తయారు చేసిన అన్ని ఐఫోన్ మోడళ్లపై అమెరికా 25 శాతం సుంకాన్ని విధిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో దేశంలో ఆపిల్ ఉత్పత్తుల తయారీ, ఎగుమతి ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్‌లో … Read more

భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

భారత్‌పై అమెరికా 25శాతం కస్టమ్స్‌ సుంకాలు విధింపు వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇరాన్‌ చమురు ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌ చేయడం అనే కారణంతో, ప్రపంచవ్యాప్తంగా 20 కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు వాషింగ్టన్‌ ప్రకటించింది. ఈ సంస్థలలో భారత్‌కు చెందిన ఆరు కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు అమెరికా ఈ కఠిన నిర్ణయంఇరాన్‌ చమురు విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని … Read more

Rashmika Mandanna viral tweet: మళ్ళీ దొరికిపోయిన రష్మిక.

Rashmika Mandanna viral tweet: మళ్ళీ దొరికిపోయిన రష్మిక.

Rashmika Mandanna viral tweet: నేడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ నుండి ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అదంతా నిర్మాత నాగవంశీ(Nagavamsi) రివ్యూయర్స్ కి కొనేసి వేయించిన ట్వీట్స్ అని ఇండియా లో ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ, సెకండ్ … Read more

నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి.. విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్‌

నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి.. విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఆనకట్టలపై విచారణ నిర్వహించిన కమిషన్‌ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ సమర్పించింది. ఈ నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. 2024 మార్చి 14న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ మొత్తం 15 నెలల పాటు విచారణ నిర్వహించింది.ఇందులో మేడిగడ్డ,అన్నారం,సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై లోతుగా పరిశీలనలు చేపట్టింది.ఈ కాలంలో మొత్తం 115 మందిని కమిషన్‌ … Read more

Tirupati Woman VRO case: మహిళ వీఆర్వో ఇంటికెళ్లి.. బట్టలిప్పి.. కామాంధ ఎమ్మార్వోకు తగిన శాస్తి

Tirupati Woman VRO case: మహిళ వీఆర్వో ఇంటికెళ్లి.. బట్టలిప్పి.. కామాంధ ఎమ్మార్వోకు తగిన శాస్తి

Tirupati Woman VRO case: అతడు ఉన్నత చదువులు చదివాడు.. పోటీ పరీక్షలు రాసి ఏకంగా ఎమ్మార్వో అయ్యాడు. మండలానికి మెజిస్ట్రేట్ గా కొనసాగుతున్నాడు. అటువంటి వ్యక్తి బాధ్యతగా ఉండాలి. వివిధ సమస్యలపై తన వద్దకు వచ్చే వారికి పరిష్కారాన్ని చూపించాలి. ఒక అధికారిగా అది అతని బాధ్యత. ఆ బాధ్యతను అతడు గాలికి వదిలేసాడు. పైగా ఒక కిందిస్థాయి మహిళా ఉద్యోగిపై కన్ను వేశాడు. అంతటితో ఆగలేదు. ఏకంగా ఇంటికి వెళ్ళాడు.. చేయకూడని పని చేసేందుకు … Read more

Trump Against India: ఇండియాతో కటీఫ్.. పాకిస్తాన్ తో దోస్తీ.. దెబ్బకొట్టిన ట్రంప్.. కారణం ఇదే

Trump Against India: ఇండియాతో కటీఫ్.. పాకిస్తాన్ తో దోస్తీ.. దెబ్బకొట్టిన ట్రంప్.. కారణం ఇదే

Trump Against India: ‘మోదీ.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. భారత్‌–అమెరికా మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సైనిక పరంగానూ పరస్పర సహకారం ఉంది. భారత్‌తో త్వరలో కీలక వాణిజ్య ఒప్పందం జరుగుతుంది’ ఇవీ మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేశారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్‌ నాలుక మడత పెట్టాడు. పాకిస్తాన్‌తో చేతులు కలిపి.. భారత్‌ను మరో దెబ్బ తీశాడు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య … Read more

ఎక్కడ ఆ జర్నలిస్ట్?..భారత్ రికార్డును ఎత్తిచూపిన జర్నలిస్టుకు గిల్ చురకలు

ఎక్కడ ఆ జర్నలిస్ట్?..భారత్ రికార్డును ఎత్తిచూపిన జర్నలిస్టుకు గిల్ చురకలు

ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియాటెస్టుల్లో ఇంగ్లండ్‌పై మొట్టమొదటిసారి గెలుపు ప్రెస్ మీట్‌లో ఆ జర్నలిస్ట్ ఎక్కడని వెతికిన కెప్టెన్ ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఈ వేదికపై ఇంగ్లండ్‌ను ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ చారిత్రక గెలుపు తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక ఇంగ్లిష్ జర్నలిస్టుకు తనదైన శైలిలో చురకలు అంటించాడు.మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో ఒక బ్రిటిష్ … Read more

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 81,368 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకి 24,833 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు తగ్గి, 87.08గా ఉంది. The post ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు appeared first on Navatelangana.

భవిష్యత్తులో భారత్‌కు పాక్‌ చమురు విక్రయించొచ్చు: ట్రంప్

భవిష్యత్తులో భారత్‌కు పాక్‌ చమురు విక్రయించొచ్చు: ట్రంప్

వాషింగ్టన్: భారత్ పై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాసియా దేశ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి వాషింగ్టన్, ఇస్లామాబాద్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని.. దాని కోసం పాకిస్థాన్ తో కలిసి పనిచేస్తామని చెప్పాడు. భవిష్యత్తులో పాక్‌ భారత్‌కు చమురు విక్రయించే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేస్తూ.. … Read more

Rajasaab Movie Updates: రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ కు ఊపిరి

Rajasaab Movie Updates: రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ కు ఊపిరి

Rajasaab Movie Updates: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(The Rajasaab) కోసం అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, ఇప్పుడు డిసెంబర్ 5 కి వాయిదా పడింది. షూటింగ్ కార్యక్రమాలు టాకీ పార్ట్ కి సమందించి దాదాపుగా మొత్తం పూర్తి అయ్యాయి. కేవలం కొంత ప్యాచ్ వర్క్ మరియు VFX వర్క్ మాత్రమే … Read more