CLAT 2026 Exam Date: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే? – Telugu News | CLAT 2026 Notification Released, Check Exam date, application last date here

CLAT 2026 Exam Date: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే? – Telugu News | CLAT 2026 Notification Released, Check Exam date, application last date here

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (CLAT) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)లో మెరుగైన ర్యాంకులు సాధించినవారికి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ, ఏడాది ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన … Read more

MS Dhoni: మరో 5 ఏళ్లు ఆడతాను, కానీ.. రిటైర్మెంట్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన ధోని

MS Dhoni: మరో 5 ఏళ్లు ఆడతాను, కానీ.. రిటైర్మెంట్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన ధోని

క్రికెట్ ప్రపంచంలో ఒక పేరు, ఒక శకం, ఒక భావోద్వేగం – మహేంద్ర సింగ్ ధోని. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున కొనసాగుతున్న ధోని, ఎప్పుడూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాడు. “తలా” అని ప్రేమగా పిలుచుకునే ధోని రిటైర్మెంట్ గురించి ప్రతి సంవత్సరం చర్చ జరుగుతూనే ఉంటుంది. ధోని రిటైర్మెంట్ గురించి అనేక ఊహాగానాలు, వార్తలు వస్తున్నప్పటికీ, ధోని ఎప్పటిలాగే … Read more

TG: ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్‌ పాలసీ

TG: ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్‌ పాలసీ

తె­లం­గా­ణ­లో క్రీ­డ­ల­ను ప్రో­త్స­హిం­చ­డం తమ ప్ర­భు­త్వ వి­ధా­న­మ­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. క్రీ­డా వి­ధా­నం­లో రా­జ­కీయ జో­క్యా­న్ని తగ్గిం­చి క్రీ­డా­కా­రుల స్ఫూ­ర్తి­ని పెం­పొం­దిం­చా­ల­ని రా­ష్ట్రం­లో క్రీ­డా పా­ల­సీ­ని-2025 తీ­సు­కు­వ­చ్చా­మ­న్నా­రు. తమ వి­జ­న్ డా­క్యు­మెం­ట్ తె­లం­గాణ రై­జిం­గ్-2047లో స్పో­ర్ట్స్ పా­ల­సీ­ని ఒక అధ్యా­యం­గా పె­ట్టా­మ­న్నా­మ­న్నా­రు. హై­ద­రా­బా­ద్ హె­చ్ఐ­సీ­సీ­లో జరి­గిన ‘ఫస్ట్ ఎడి­ష­న్ తె­లం­గాణ స్పో­ర్ట్స్ కాం­క్లే­వ్’‌లో సీఎం రే­వం­త్ పా­ల్గొ­న్నా­రు. మం­త్రి వా­కి­టి శ్రీ­హ­రి, ఒలిం­పి­క్ పతక వి­జేత అభి­న­వ్ బిం­ద్రా, రా­ష్ట్ర ప్ర­భు­త్వ సల­హా­దా­రు (క్రీ­డ­లు) ఏపీ … Read more

Trump repeats Ind-Pak ceasefire: ఇండియ–పాక్‌ యుద్ధం నేనే ఆపిన.. మళ్లీ నాలుక మడతెట్టిన ట్రంప్‌

Trump repeats Ind-Pak ceasefire: ఇండియ–పాక్‌ యుద్ధం నేనే ఆపిన.. మళ్లీ నాలుక మడతెట్టిన ట్రంప్‌

Trump repeats Ind-Pak ceasefire: కశ్మీర్‌లోపి పహల్గాంలో పర్యాటకులపై ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘనలో 26 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత్‌ మే 7న చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. దీనిని సహించని పాకిస్తాన్‌.. భారత్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో భారత్‌ కూడా పాకిస్తాన్‌పై దాడి చేసింది. 11 ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం ఛేసింది. ఈ క్రమంలో ఐదు రోజుల … Read more

Amazon Freedom Sale : అమెజాన్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13R సహా 5 ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

Amazon Freedom Sale : అమెజాన్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13R సహా 5 ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

Amazon Freedom Sale : అమెజాన్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13R సహా 5 ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..! | Iphone 15 oneplus 13r more available at huge discounts on amazon freedom sale check offers here sh-10TV Telugu

ప్రజల మనిషి అచ్యుతానందన్‌

ప్రజల మనిషి అచ్యుతానందన్‌

– Advertisement – – కేరళలో అసాధారణ అభిమానం చూరగొన్న వ్యక్తి– ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన లాంటి వాళ్లు అవసరం : సంస్మరణ సభలో బీవీ రాఘవులుఅమరావతి: ప్రజా పోరాటాల్లో ముందుండి ప్రజల కోసం పోరాడిన పోరాట యోధుడు వీఎస్‌ అచ్యుతానందన్‌ ప్రజల మనిషి అని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సీపీఐ(ఎం) అగ్రనేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ సంస్మరణ సభ సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన విజయవాడలోని … Read more

దేవుడి దగ్గరకు వెళుతానన్నది.. ఈ మహిళ చేసిన పని వైరల్

దేవుడి దగ్గరకు వెళుతానన్నది.. ఈ మహిళ చేసిన పని వైరల్

Spiritual Self-sacrifice: ఈరోజుల్లో ఆ*త్మహత్య చేసుకోవడానికి పెద్దగా కారణాలు ఉండడం లేదని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడి మానసిక ఆందోళనలతో చాలామంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారని చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ తాను దేవుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఆ*త్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతోంది.. కొన్ని రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్న ఆమె హైదరాబాదులోని నారాయణగూడలో 5 అంతస్తు భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. అయితే … Read more

తెలంగాణకు బుల్లెట్ ట్రైన్..! ప్రధాని మోడీ వద్ద సీఎం రేవంత్ ప్రతిపాదన

తెలంగాణకు బుల్లెట్ ట్రైన్..! ప్రధాని మోడీ వద్ద సీఎం రేవంత్ ప్రతిపాదన

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు బుల్లెట్​ రైలు ​తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణ భారతంలోని ప్రముఖ పట్టణాలను కలుపుతూ ఈ బుల్లెట్​రైలు రూట్ మ్యాప్ ఉండేలా ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తున్నది. సౌత్ ఇండియాలోని ప్రముఖ మెట్రోపాలిటిన్​సిటీలుగా గుర్తింపు పొందిన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ మార్గం ఉండే విధంగా ప్రతిపాదించినట్టు సమాచారం. దేశంలో ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్​ వరకు బుల్లెట్ ట్రైన్ … Read more

Russia Earthquake Video: రష్యాలో భారీ భూకంపం… తీవ్రత 8.7గా నమోదు… సునామీ హెచ్చరికలు జారీ – Telugu News | Earthquake strikes 8 7 magnitude in russias kamchatka tsunami warnings issued for japan alaska and hawaii

Russia Earthquake Video: రష్యాలో భారీ భూకంపం… తీవ్రత 8.7గా నమోదు… సునామీ హెచ్చరికలు జారీ – Telugu News | Earthquake strikes 8 7 magnitude in russias kamchatka tsunami warnings issued for japan alaska and hawaii

రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 8.7గా తీవ్రత నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. జపాన్‌ వాతావరణ శాఖ ఈ వీషయాన్ని ప్రకటించింది. రష్యాలోని కంచెట్కా ద్వీపకల్పం దగ్గర ఈ భూకంపం సంభవించింది. హవాయిలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్‌ ఉత్తర భాగం నుంచి 250 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించడంతో జపాన్‌ అధికారులు అలర్ట్‌ అయ్యారు. సై పాన్‌, రోటా, టినియన్‌, గువామ్‌తో పాటు సమీప ద్వీపాలను అప్రమత్తం … Read more

త్వరలోనే ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్..

త్వరలోనే ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్..

భావ్‌నగర్: త్వరలోనే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పరుగులు తీస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని ప్రయాణ కాలం కేవలం రెండు గంటలుగా ఉందని చెప్పారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ రైల్వే టర్మినస్ నుంచి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం జరిపిన తరువాత విలేకరులతో మాట్లాడారు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనులు ఇప్పుడు శరవేగంతో సాగుతున్నాయి. త్వరలోనే ఈ రైలు ప్రారంభోత్సవ తేదీలు ఖరారు అవుతాయని మంత్రి వివరించారు. … Read more