జపాన్‌ను వణికిస్తున్న మహమ్మారి.. ఆసియా అంతటా హై అలర్ట్‌ – Telugu News | Japan Flu Epidemic: Health Emergency Declared Amid Rising H3N2 Cases video TV9D – World Videos in Telugu

జపాన్‌ను వణికిస్తున్న మహమ్మారి.. ఆసియా అంతటా హై అలర్ట్‌ – Telugu News | Japan Flu Epidemic: Health Emergency Declared Amid Rising H3N2 Cases video TV9D – World Videos in Telugu

ఏటా ఈ సీజన్‌లో జపాన్‌లో ఫ్లూ వ్యాపించడం మామూలే అయినా.. ఈ ఏడాది ఐదు వారాల ముందుగానే వ్యాపించింది. ఇది..క్రమంగా పక్క దేశాలకు వ్యాపిస్తుందనే ఆందోళన నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పౌరులను కోరింది. దీనిని సీజనల్ ఫ్లూ అని చెబుతూనే.. దాని తీవ్రత కారణంగా ఇది పలు దేశాలకు పాకే ప్రమాదముందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఈ శీతాకాలంలో వేలాది … Read more

‘రాజా సాబ్’ విడుదల మళ్లీ వాయిదా పడనుందా..?

‘రాజా సాబ్’ విడుదల మళ్లీ వాయిదా పడనుందా..?

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas),మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రాజా సాబ్'(Raja Saab Movie) మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక హారర్ కామెడీ జానర్ లో ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నటించడం, ఆయన అభిమానులకు ప్రారంభం లో పెద్దగా నచ్చలేదు. భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా కొనాగుతున్న ప్రభాస్ కి ఇది … Read more

రణ్‌వీర్ సింగ్‌తో పాటు, ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

రణ్‌వీర్ సింగ్‌తో పాటు, ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

– Advertisement – న‌వ‌తెలంగాణ‌- హైద‌రాబాద్‌: అబుధాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ యొక్క డెస్టినేషన్ బ్రాండ్ అయిన ఎక్స్‌పీరియన్స్ అబుధాబి, దీపికా పదుకొణెను తమ సరికొత్త ప్రాంతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ప్రకటించింది. 2023 నుండి ఎక్స్‌పీరియన్స్ అబుధాబి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న తన భర్త మరియు బాలీవుడ్ ఐకాన్ రణ్‌వీర్ సింగ్‌తో దీపికా చేరారు. దీనితో ఈ గమ్యస్థానానికి అధికారికంగా కలిసి ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి బాలీవుడ్ పవర్ కపుల్‌గా వారు నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా … Read more

ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం : మోడీ

ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం : మోడీ

అమరావతి: అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడిని నమస్కరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు. నన్నూరు సభ నుంచి రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్ లో నేను … Read more

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై కర్ణాటక కీలక నిర్ణయం

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై కర్ణాటక కీలక నిర్ణయం

బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గం గురువారం రోడ్లపై కవాతులు చేయడం, బహిరంగ ప్రదేశాలు,ప్రభుత్వ ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నియంత్రించేందుకు నియమనిబంధనలు తీసుకురావలని నిర్ణయించింది. ‘మేము ఏ సంస్థను నియంత్రించలేము. కానీ ఇకపై బహిరంగ ప్రదేశాలలో లేదా రోడ్లపై మీకిష్టమున్నట్లు చేయలేరు. మీరు ఏది చేయాలన్నా అది ప్రభుత్వం అనుమతితోనే చేయాల్సి ఉంటుంది’ అని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే విలేకరులతో అన్నారు. రాష్ట్ర సమాచార, సాంకేతిక పరిజ్ఞానం, బయోటెక్నాలజీ మంత్రి అయిన ప్రియాంక్ ఖర్గే … Read more

మహిళలు అసలు దేంతో సంతోషంగా ఉంటారో తెలుసా?

మహిళలు అసలు దేంతో సంతోషంగా ఉంటారో తెలుసా?

Women Happy: మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహారం తయారు కావాలంటే వంట చేసుకోవాలి. ఒక కుటుంబంలో మహిళలు ఎక్కువగా వంట చేస్తారు. బ్యాచిలర్ లైఫ్ ఉంటే ఎవరికి వారే వంట చేసుకొని ఆహారం తయారు చేసుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో మహిళలు సైతం ఉద్యోగం చేయడంతో వారు వంట చేయడం లేదు. పని మనుషులు లేదా ఇతరుల సేవకుల సహాయంతో వంటతో పాటు ఇతర పనులను కూడా చేయడం. అయితే ఉద్యోగం … Read more

ఎసిబి వలలో నల్గొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్

ఎసిబి వలలో నల్గొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్

మన తెలంగాణ/నల్గొండ రూరల్: నల్లగొండ అగ్నిమాపక అధికారి ఏ.సత్యనారాయణరెడ్డిని గురువారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు. క్రాకర్స్ దుకాణం అనుమతి కోసం రూ.8 వేలు డిమాండ్ చేసి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఎసిబి డిఎస్‌పి జగదీశ్‌రెడ్డి తెలిసిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా నిర్మానుష్య ప్రదేశంలో బాణసంచా దుకాణాన్ని నడపడానికి ఫిర్యాదుదారుడి తాత్కాలిక లైసెన్స్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి అగ్నిమాపక అధికారిని సంప్రదించాడు. రెవెన్యూ, పోలీస్ అధికారుల అనుమతులు … Read more

1267 వికెట్లు.. బ్యాటర్ల పాలిట యముడు.. కట్‌చేస్తే.. 4 ఏళ్లుగా ఛీ కొడుతోన్న టీమిండియా.. ఎవరంటే..? – Telugu News | This Indian player international career is almost on the verge of ending, he is Ishant Sharma

1267 వికెట్లు.. బ్యాటర్ల పాలిట యముడు.. కట్‌చేస్తే.. 4 ఏళ్లుగా ఛీ కొడుతోన్న టీమిండియా.. ఎవరంటే..? – Telugu News | This Indian player international career is almost on the verge of ending, he is Ishant Sharma

Team India: 1267 వికెట్లు తీసిన భారత అత్యుత్తమ బౌలర్ ప్రస్తుతం తన కెరీర్ లోపాలను గుర్తుచేసుకుంటున్నాడు. అతను చాలా కాలంగా టీం ఇండియాకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు భారత జట్టులోకి తిరిగి రావడం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, పదవీ విరమణ మాత్రమే అతనికి మిగిలి ఉన్న ఏకైక ఎంపిక. ఈ బలీయమైన క్రికెటర్ భవిష్యత్తులో తన రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎవరూ ఆశ్చర్యపోరు. నాలుగు సంవత్సరాలుగా, సెలెక్టర్లు అతన్ని విస్మరిస్తూ అంతర్జాతీయ క్రికెట్ ఆడే … Read more

మరోసారి నోరు పారేసుకున్న డొనాల్డ్ ట్రంప్.. క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ – Telugu News | India TEARS INTO Trump’s False ‘Russian Oil’ Claim; MEA REVEALS ‘No Call Between Trump Modi’

మరోసారి నోరు పారేసుకున్న డొనాల్డ్ ట్రంప్.. క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ – Telugu News | India TEARS INTO Trump’s False ‘Russian Oil’ Claim; MEA REVEALS ‘No Call Between Trump Modi’

రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ నిలిపివేస్తుందన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలను భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ మధ్య బుధవారం (అక్టోబర్ 15) రోజున ఎలాంటి ఫోన్‌ సంభాషణ జరగలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారతదేశంపై అబద్దాలను ప్రచారం చేయడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారింది. రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు నిలిపివేస్తామని ప్రధాని మోదీ తనకు ఫోన్‌లో చెప్పారన్న ట్రంప్‌ వ్యాఖ్యల్లో నిజం … Read more

‘ఓజీ’ 3 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో

‘ఓజీ’ 3 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో

OG Movie Collections 3rd Week: ‘ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం మూడు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. పవన్ అభిమానులకు ఈ సినిమా ఒక తీపి జ్ఞాపకం. ఈ చిత్రం పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించకపోయి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ చిత్రం ఒక విందు భోజనం లాంటిది. గడిచిన పదేళ్లలో పవన్ ని … Read more