ఏపీ ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బిటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Written by RAJU

Published on:


ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్నాలజీస్‌ (ట్రిపుల్‌ఐటీ)లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బిటెక్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఏప్రిల్‌ 27 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights