రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. పలుచోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నంద్యాల జిల్లాలోని దోర్నిపాడులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది.

ఏపీలో భానుడి భగభగలు – ఉత్తరాంధ్రకు 2 రోజులపాటు వర్ష సూచన…!

Written by RAJU
Published on: