West Godavari Crime : ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఘోరం.. మ‌త్తు మందు ఇచ్చి వివాహిత‌పై సామూహిక‌ అత్యాచారం!

Written by RAJU

Published on:


West Godavari Crime : ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఘోర‌ం జరిగింది. మ‌త్తుమందు ఇచ్చి వివాహిత‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. న‌గ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్ప‌డుతున్నారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. బాధితులు ఏలూరు రేంజ్ ఐజీని ఆశ్ర‌యించారు.

Subscribe for notification