Vemulawada Crime: గంజాయి దందాలో ఆధిపత్య పోరుతో హత్య… వేములవాడ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

Written by RAJU

Published on:

ప్రాణం తీసిన గంజాయి…

వేములవాడలోని శ్రీనగర్ కాలనీ చెందిన మృతుడు చెట్టిపెల్లి పర్శరాములు నిందితులైన బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్, నేదునూరి రాజేష్, అడ్డగట్ల మనోజ్ కుమార్ ఆరుగురు గతంలో కలిసి తిరిగేవారు. వారందరి పైన గంజాయి కేసులు, హత్య కేసులు, పలు కేసులు వివిధ పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యాయి. చాలాసార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights