USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం

Written by RAJU

Published on:

USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం

 USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం

USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మరణించారు. మ్రుతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి, ఆమె కుమారుడు హర్వీన్, అత్త సునీత మరణించినట్లు గుర్తించారు.�

Subscribe for notification