TTD Darshans: టీటీడీ కీలక నిర్ణయం, మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులపై శ్రీవారి దర్శనం

Written by RAJU

Published on:

రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురువారాలలో మాత్రమే స్వీకరిస్తారు. వాటిని ఏ రోజు దర్శనానికి సంబంధించిన సిఫార్సులను అదే అనుమతిస్తారు. ఒక్కో ప్రజాప్రతినిధి రోజుకు ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తారు. వాటిలో 06గురికి మించకుండా దర్శనాలను కల్పిస్తారు.

Subscribe for notification