రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురువారాలలో మాత్రమే స్వీకరిస్తారు. వాటిని ఏ రోజు దర్శనానికి సంబంధించిన సిఫార్సులను అదే అనుమతిస్తారు. ఒక్కో ప్రజాప్రతినిధి రోజుకు ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తారు. వాటిలో 06గురికి మించకుండా దర్శనాలను కల్పిస్తారు.