Tirupati Lands: తిరుపతిలో భూ కేటాయింపులు రద్దు, దేశ వ్యాప్తంగా వెంకన్న ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు

Written by RAJU

Published on:


Tirupati Lands: తిరుపతిలో పర్యాటక ప్రాజెక్టుల పేరిట చేసిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు.

Subscribe for notification