TG Maoist Letter : మావోయిస్టు నేతలు సంచలన లేఖ విడుదల చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రిగుట్టపై బాంబులు అమర్చామని, వేట పేరుతో కర్రిగుట్టపైకి ప్రజలు ఎవరూ రావొద్దని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ నుంచి రక్షణ కోసమే కర్రిగుట్టపై బాంబులు అమర్చినట్లు లేఖలో పేర్కొన్నారు.

TG Maoist Letter : ఎవరూ ఇటు రావొద్దు.. కర్రిగుట్టపై బాంబులు అమర్చాం.. మావోయిస్టుల ప్రకటన!

Written by RAJU
Published on: