Telangana Updates: గ్రామ పంచాయతీల పురోగతి భేష్… తెలంగాణలో 25 గ్రామాలకు కేంద్రం గుర్తింపు

Written by RAJU

Published on:

ఆరు గ్రామాలు ఇవే…

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుస్థిర అభివృద్ది సాధనలో పురోగతి సాధించిన గ్రామ పంచాయితీలు తిమ్మాపూర్, చందుర్తి మండలం బండపల్లి, జమ్మికుంట మండలం గండ్రపల్లి, మల్యాల మండలం బల్వంతపూర్, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట. ఈ ఆరు గ్రామ పంచాయతీలు మెరుగైన ర్యాంకులు సాధించడం సంతోషదాయకమని కేంద్ర హొంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయా పంచాయతీల అభివృద్దిలో కీలకంగా పనిచేసిన నాటి సర్పంచులు, అధికారులకు అభినందనలు తెలిపారు. ఇతర పంచాయతీలు కూడా సుస్థిర అభివృద్ది సాధన కోసం కృషి చేయాలని కోరారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights