తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్తో ఏఐసీసీ పెద్దలు మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. అటు హైకమాండ్కు మీనాక్షి నటరాజన్ నివేదిక ఇవ్వనున్నారు.