Pranay Murder Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలమైన పరువు హత్య ప్రణయ్ కేసులో నల్గొండ కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ2కి ఉరి శిక్ష, మిగిలిన 6గురికి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై ప్రణయ్ సతీమణి అమృత స్పందించకపోవడం గమనార్హం.
Written by RAJU
Published on:
Pranay Murder Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలమైన పరువు హత్య ప్రణయ్ కేసులో నల్గొండ కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ2కి ఉరి శిక్ష, మిగిలిన 6గురికి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై ప్రణయ్ సతీమణి అమృత స్పందించకపోవడం గమనార్హం.
Related Post