Mahabubabad News : మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పల్లి గింజ గొంతులో ఇరుక్కుని 18 నెలల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు.
Written by RAJU
Published on:
Mahabubabad News : మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పల్లి గింజ గొంతులో ఇరుక్కుని 18 నెలల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు.