Karimnagar : జలాశయాల్లో తగ్గుతున్న నీటిమట్టాలు – ఎండుతున్న పంటలు…!

Written by RAJU

Published on:


భానుడి ప్రతాపంతో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతతో భూగర్భ జలాలు అడుగండి జలాశయాల్లో వేగంగా నీళ్ళు తగ్గుతున్నాయి. ఓవైపు ఎండలు ముదరడం, మరోవైపు భూగర్బజలాలు అడుగంటడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. 

Subscribe for notification