Investment Fraud : పెట్టుబడి పేరుతో కరీంనగర్ కు చెందిన వ్యక్తిని రూ.40.90 లక్షలు మోసం చేసిన సైబర్ కేటుగాడు పోలీసులకు చిక్కాడు. గుజరాత్ కు చెందిన నితిన్ దేవచంద్ భాయ్ గ జెరాను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు.
Written by RAJU
Published on:
Investment Fraud : పెట్టుబడి పేరుతో కరీంనగర్ కు చెందిన వ్యక్తిని రూ.40.90 లక్షలు మోసం చేసిన సైబర్ కేటుగాడు పోలీసులకు చిక్కాడు. గుజరాత్ కు చెందిన నితిన్ దేవచంద్ భాయ్ గ జెరాను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు.