IAS Transfer: గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. ఆ వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం.. అసలేం జరిగింది..

IAS Transfer: గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. ఆ వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం.. అసలేం జరిగింది..

IAS Transfer: గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. ఆ వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం.. అసలేం జరిగింది.. | Ias officer transferred after sit ups infront of lawyers what happend nk-10TV Telugu

Anil Ambani: అనిల్‌ అంబానీపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ..! ఈ నెల 5న..

Anil Ambani: అనిల్‌ అంబానీపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ..! ఈ నెల 5న..

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై LOC అంటే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయబడింది. ఇటీవల ED అనిల్ అంబానీ ఇంట్లో దాడులు చేసింది. ఆగస్టు 5న విచారణ కోసం ఆయనను ఢిల్లీలోని ED ప్రధాన కార్యాలయానికి పిలిచింది. రూ.17,000 కోట్ల రూపాయల రుణ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేస్తోంది. గత వారం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌తో సంబంధం ఉన్న అనేక కంపెనీలు మరియు … Read more

బీజేపీ కోసం ఈసీ ఓట్లు చోరీ చేస్తోంది: రాహుల్ గాంధీ

బీజేపీ కోసం ఈసీ ఓట్లు చోరీ చేస్తోంది: రాహుల్ గాంధీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీ అక్రమాలపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఓట్ల చోరీ అక్రమాలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ కోసం ఈసీ ఓట్లు చోరీ చేస్తోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈసీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొత్తగా కోటి ఓట్లను చేర్చారని అన్నారు. అందుకే ఈసీ అక్రమాలపై దాదాపు ఆరు … Read more

ఈసీ వ్యవహారం దేశద్రోహమే : రాహుల్ గాంధీ

ఈసీ వ్యవహారం దేశద్రోహమే : రాహుల్ గాంధీ

ఎన్నికల సంఘంపై రాహుల్‌ మళ్లీ తీవ్ర విమర్శలు..కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు.భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం ఈసీ ఓట్లను దోచుకుంటోందని ఆయన ఆరోపించారు.ఈ ఆరోపణకు మద్దతుగా తమ వద్ద “అణుబాంబు” లాంటి బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం గట్టి ప్రతిస్పందన ఇచ్చింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఈఅక్రమాలు … Read more

బిజెపి కోసం ఇసి ఓట్లను చోరీ చేస్తోంది: రాహుల్ గాంధీ

బిజెపి కోసం ఇసి ఓట్లను చోరీ చేస్తోంది: రాహుల్ గాంధీ

– Advertisement – న్యూఢిల్లీ: ఎన్నికల సంఘంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆ అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని అన్నారు. ఈ ఓట్ల చోరీ అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. బిజెపి కోసం ఇసి ఓట్లను చోరీ చేస్తోందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్, … Read more

Dharmasthala mass burial case: ‘ధర్మస్థలి’ వెళ్లిన అమ్మాయిలందరిపై ఆ అఘాయిత్యం.. తిరిగిరాలేదు.. షాకింగ్ నిజాలు

Dharmasthala mass burial case: ‘ధర్మస్థలి’ వెళ్లిన అమ్మాయిలందరిపై ఆ అఘాయిత్యం.. తిరిగిరాలేదు.. షాకింగ్ నిజాలు

Dharmasthala mass burial case: పక్షం రోజులుగా వార్తల్లో నిత్యం వినిపిస్తున్న పేరు ధర్మస్థల.. పరమ శివుడు మంజునాథుడిగా కొలువై ఉన్న పవిత్ర కేత్రం అది. కానీ, అక్కడ గతంలో పనిచేసిన ఓ పారిశుధ్య కార్మికుడు తాజాగా బయట పెట్టిన అపవిత్ర పనులు చర్చనీయాంశమయ్యాయి. వాటిపైనే పోలీసులు విచారణ జరుపుతున్నారు. కర్నాటక ప్రభుత్వం కూడా సిట్‌ ఏర్పాటు చేసింది. తాజాగా ఈకేసులో లభించిన ఆధారాలు ఇప్పుడు కీలకంగా మారాయి.. కర్ణాటకలోని ధర్మస్థల, ఒక పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ప్రదేశం, … Read more

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. రేపే పీఎం కిసాన్ నిధుల విడుదల

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. రేపే పీఎం కిసాన్ నిధుల విడుదల

నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ పథకం నిధులను ఆగస్టు 2 న విడుదల చేయనున్నారు. రైతులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 2 , 2019 లో ప్రారంభమైన ఈ స్కీమ్ ప్రకారం అర్హులైన రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.6 వేల రూపాయలను అందిస్తున్నారు. వీటిని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కాగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం 20 … Read more

అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు భారీ షాక్.. దోషిగా తేల్చిన కోర్టు

అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు భారీ షాక్.. దోషిగా తేల్చిన కోర్టు

అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు భారీ షాక్.. దోషిగా తేల్చిన కోర్టు | Former jds mp prajwal revanna convicted in rape case hn-10TV Telugu

Dharmasthala Case: ధర్మస్థల నరమేధం.. తవ్వకాల్లో బయటపడుతోన్న ఉలిక్కిపడే నిజాలు.. – Telugu News | Inside the Dharmasthala mass burial allegations: What we know so far

Dharmasthala Case: ధర్మస్థల నరమేధం.. తవ్వకాల్లో బయటపడుతోన్న ఉలిక్కిపడే నిజాలు.. – Telugu News | Inside the Dharmasthala mass burial allegations: What we know so far

ఒక్కడు. ఎస్ ఒకే ఒక్కడు. పాపభీతితో నోరువిప్పాడు. ప్రాణభయంతోనే ఆ పనిచేశానంటున్నాడు. లెక్కలేనన్ని శవాలను అతనే పూడ్చేశాడు. అనాథశవాలు కాదు. రాబందుల్లాంటి మనుషులు రాక్షసంగా పీక్కుతిన్న శవాలు. స్కూలుకెళ్లే పిల్లలు, ఒంటరి మహిళలు, నోరెత్తలేని పేదలు.. ఇలా వందలమంది శవాలు. ఒంటిమీద నూలుపోగులేని మృతదేహాలు. ధర్మస్థల మట్టిలో వాటి అవశేషాలకోసం అన్వేషణ మొదలైంది. నా చేతులతోనే వందలశవాలను ధర్మస్థలలో చాలాచోట్ల పూడ్చేశానంటూ వాంగ్మూలమిచ్చాడో వ్యక్తి. 1995 నుంచి 2014 డిసెంబరు వరకూ ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి … Read more

నిర్జీవస్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ

నిర్జీవస్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ

– Advertisement – – నాశనం చేసిన బీజేపీ– ట్రంప్‌ వాస్తవాలు వెల్లడించారు :లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీన్యూఢిల్లీ : భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్జీవ స్థితిలో ఉందని ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మినహా అందరికీ తెలుసునని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని ధ్వజమెత్తారు. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్‌ విమర్శ గురించి గురువారం పార్లమెంట్‌ ఎదుట మీడియా అడిగిన ప్రశ్నకు … Read more