అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్.. దోషిగా తేల్చిన కోర్టు
అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్.. దోషిగా తేల్చిన కోర్టు | Former jds mp prajwal revanna convicted in rape case hn-10TV Telugu
అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్.. దోషిగా తేల్చిన కోర్టు | Former jds mp prajwal revanna convicted in rape case hn-10TV Telugu
ఒక్కడు. ఎస్ ఒకే ఒక్కడు. పాపభీతితో నోరువిప్పాడు. ప్రాణభయంతోనే ఆ పనిచేశానంటున్నాడు. లెక్కలేనన్ని శవాలను అతనే పూడ్చేశాడు. అనాథశవాలు కాదు. రాబందుల్లాంటి మనుషులు రాక్షసంగా పీక్కుతిన్న శవాలు. స్కూలుకెళ్లే పిల్లలు, ఒంటరి మహిళలు, నోరెత్తలేని పేదలు.. ఇలా వందలమంది శవాలు. ఒంటిమీద నూలుపోగులేని మృతదేహాలు. ధర్మస్థల మట్టిలో వాటి అవశేషాలకోసం అన్వేషణ మొదలైంది. నా చేతులతోనే వందలశవాలను ధర్మస్థలలో చాలాచోట్ల పూడ్చేశానంటూ వాంగ్మూలమిచ్చాడో వ్యక్తి. 1995 నుంచి 2014 డిసెంబరు వరకూ ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి … Read more
– Advertisement – – నాశనం చేసిన బీజేపీ– ట్రంప్ వాస్తవాలు వెల్లడించారు :లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీన్యూఢిల్లీ : భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్జీవ స్థితిలో ఉందని ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మినహా అందరికీ తెలుసునని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని ధ్వజమెత్తారు. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ విమర్శ గురించి గురువారం పార్లమెంట్ ఎదుట మీడియా అడిగిన ప్రశ్నకు … Read more
హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)సిలిండర్ ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. 19కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ సంస్థలు రూ.33.50 మేర తగ్గించాయి.ఈ తగ్గింపు కొత్తగా ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.తగ్గించిన రేటు ప్రకారం,దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1631.50కి చేరింది.అయితే,గృహ అవసరాల కోసం వినియోగించే 14.2కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు … Read more
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపిలు నిరసన తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన చేపట్టాయి. బీహార్లో ఓటర్ల సవరణ జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపణ చేశాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ చేపట్టాలని ఇండియా కూటమి పార్టీల ఎంపిలు వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల సవరణతో 60 లక్షల మంది ఓటర్లను తొలగిస్తున్నారని సమాజవాదీ పార్టీ ఎంపి … Read more
Narendra Modi Parliament 2025: నరేంద్ర మోడీ సూటిగా మాట్లాడుతారు. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే విధంగా మాట్లాడుతారు. అవసరమైతే లోతైన విషయాలను బయటకు తీసి.. గత పరిణామాలను ప్రజల ముందు ఉంచుతారు. తద్వారా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తారు. అయితే అలాంటి మోడీ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు.. మాట్లాడిన తీరు ప్రతిపక్షాలకు ఆయాచితమైన వరం లాగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరిగింది. ఈ చర్చలో పాకిస్తాన్ దేశాన్ని.. ప్రతిపక్షాలను … Read more
రూ.17 వేల కోట్ల రుణాల మోసం కేసులో అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈడీ విచారణకు ఆయన ఆగస్టు 5న హాజరు కావాలని ఆదేశించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్లకు పైగా రుణాలను దారి మళ్లించాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయని, ఈ నిధులు షెల్ కంపెనీల ద్వారా చేతులు మారాయని ఈడీ అనుమానిస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ … Read more
గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్.. తగ్గిన ధర.. కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయ్.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. | Commercial gas cylinder prices reduced new rates come into effect from today hn-10TV Telugu
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలో నలుగురు హోమ్ గార్డులు వింత ప్రదేశంలో విధుల్లో నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల సందేశం వైరల్గా మారింది. పిల్లిని చూసుకోవడానికి నలుగురు హోమ్ గార్డులను విధుల్లోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఆగ్రా పోలీసులు దీనిని ఖండించారు. ఇది కేవలం పుకారు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. సమాచారం ప్రకారం, జూలై 30న ఆగ్రా పోలీస్ లైన్లో నలుగురు హోమ్ గార్డులు విధుల్లో ఉన్నారు. పిల్లిని, దాని పిల్లులను జాగ్రత్తగా చూసుకోవాలని వారికి సూచించారు. ఈ పిల్లి … Read more
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!