ఇంజనీరింగ్‌ అడ్మిషన్స్‌ – భారం మోయలేకపోతున్న పేరెంట్స్‌

ఇంజనీరింగ్‌ అడ్మిషన్స్‌ – భారం మోయలేకపోతున్న పేరెంట్స్‌

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్‌ ద్వారా భర్తీ చేయాలన్న డిమాండ్ రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఎప్ సెట్‌ ర్యాంకులు, ఇంటర్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి, కాలేజీలు ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాయి. ముందస్తుగా సీటు రిజర్వు పేరుతో మొత్తం ఫీజులో 30 నుంచి 50 శాతం డబ్బు తీసుకుంటూ, తరువాత నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత మిగతా మొత్తం … Read more

Chiranjeevi: రాజకీయాలకు దూరంగా ఉన్నా విమర్శిస్తున్నారు.. అందుకే స్పందించను.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..

Chiranjeevi: రాజకీయాలకు దూరంగా ఉన్నా విమర్శిస్తున్నారు.. అందుకే స్పందించను.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..

నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నా.. అయినా.. కొందరు నాపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు .. ఆ విమర్శలకు నేను చేసిన మంచి పనులే జవాబు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.. సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి చెప్పుకోచ్చారు.. ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌కు మెగాస్టార్ చిరంజీవి, తేజా సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి పలు … Read more

జయశంకర్ జీవితం తెలంగాణకే అంకితం 

జయశంకర్ జీవితం తెలంగాణకే అంకితం 

-మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన సిద్ధాంతకర్త జయశంకర్ జీవితం తెలంగాణకే అంకితమని మాజీ ఎమ్మల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణం లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా బతికిన మహనీయుడు జయశంకర్ సర్ అని కొనియాడారు. … Read more

జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం భారీ ప్రణాళిక – రూ.33,000 కోట్లతో 15 ప్రాజెక్టులు!

జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం భారీ ప్రణాళిక – రూ.33,000 కోట్లతో 15 ప్రాజెక్టులు!

తెలంగాణలోని రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా కేంద్ర రోడ్లు,రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ భారీ ప్రణాళికలు రూపొందించింది. కొత్తగా జాతీయ రహదారులు, బైపాస్ రహదారులు,వంతెనలు నిర్మించేందుకు మొత్తం 15 ప్రాజెక్టులపై కేంద్రం దృష్టి సారించింది.ఇందులో ఇప్పటికే 12 ప్రాజెక్టుల‌కు సంబంధించి డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) తయారీకి కన్సల్టెన్సీ సంస్థల కోసం బిడ్లు ఆహ్వానించగా,మిగిలిన మూడు పనులకు త్వరలో బిడ్లు పిలవనున్నారు.ఈ ప్రాజెక్టుల మొత్తం పొడవు 1,123 కిలోమీటర్లుగా ఉండగా,వీటి కోసం ఖర్చు అయ్యే వ్యయం … Read more

యువతితో మాట్లాడుతూ చెట్టు ఎక్కిన యువకుడు… కరెంట్ షాక్ తో మృతి

యువతితో మాట్లాడుతూ చెట్టు ఎక్కిన యువకుడు… కరెంట్ షాక్ తో మృతి

కూకట్  పల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు అమ్మాయితో మాట్లాడుతూ చెట్టు ఎక్కడంతో కరెంట్ షాక్ తగిలి అతడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వేణు(22) హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. హెచ్ ఎంటి సాతావాహన నగర్ పార్క్ వద్ద వేణు, ఓ అమ్మాయితో మాట్లాడుతూ చెట్టు ఎక్కుటకు … Read more

Folk Songs: తెలంగాణలో జానపద గీతాల వైభవం.. ఆంధ్రాలో ఎందుకు లేదు..

Folk Songs: తెలంగాణలో జానపద గీతాల వైభవం.. ఆంధ్రాలో ఎందుకు లేదు..

Folk Songs: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు భిన్నమైన సామాజిక, సాంస్కృతిక చరిత్రలు కలిగిన ప్రాంతాలు. ముఖ్యంగా జానపద గీతాలు (ఫోక్ సాంగ్స్) విషయానికి వచ్చేసరికి ఈ భిన్నత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో జానపద గీతాలు అనేవి ప్రజల జీవన భాగంగా ముడిపడి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి జాతరలోనూ, పండుగలోనూ, పెళ్లిళ్లలోనూ ఈ పాటలు వినిపిస్తుంటాయి. కానీ ఇదే ధోరణి ఆంధ్రాలో ఎక్కువగా కనిపించదు. దీని వెనుక చారిత్రక, రాజకీయ, సామాజిక కారణాలున్నాయి. … Read more

‘రాఖీ’ ఏ సమయంలో కట్టాలి.. పండితులు ఏం చెబుతున్నారంటే?

‘రాఖీ’ ఏ సమయంలో కట్టాలి.. పండితులు ఏం చెబుతున్నారంటే?

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా చెప్పుకునే పండుగ రాఖీ. ఈ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లకు, అక్కాతమ్ముళ్ల కు ఎంతో ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు. చెల్లి తన అన్న కోసం రాఖీ, స్వీట్ తెచ్చి ఎంతో ప్రేమతో రాఖీ కడుతుంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో రాఖీ పండుగ రాబోతుండడంతో అక్క, చెల్లెల్లు వారి సోదరుల కోసం మంచి రాఖీలు కొనుగోలు చేయాలనే పనిలో … Read more

Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ఏరియాల్లో తాగునీటి సరఫరా బంద్.. ఎప్పటి వరకు అంటే..

Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ఏరియాల్లో తాగునీటి సరఫరా బంద్.. ఎప్పటి వరకు అంటే..

Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ఏరియాల్లో తాగునీటి సరఫరా బంద్.. ఎప్పటి వరకు అంటే.. | Drinking water supply will be suspended in kukatpally division and sr nagar division of hyderabad today hn-10TV Telugu

మాజీ ఐఏఎస్‌ నుంచి మూడున్నర కోట్లు కొట్టేసిన సైబర్‌ క్రిమినల్స్‌

మాజీ ఐఏఎస్‌ నుంచి మూడున్నర కోట్లు కొట్టేసిన సైబర్‌ క్రిమినల్స్‌

సైబర్ మోసాలపై ఎంతగా చైతన్యం కలిగిస్తున్నా, ఏ స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ప్రజల్లో అప్రమత్తత చాలా మందిలో కనిపించడం లేదు. నిత్యం కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్లు ఇప్పుడు కేవలం అమాయకులు, నిరక్షరాస్యులనే కాదు.. ఉన్నత విద్యావంతులు, ప్రముఖుల్నీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాదులో వెలుగులోకి వచ్చిన సంఘటన ఇదే విషయం స్పష్టం చేస్తోంది. ఓ మాజీ ఐఏఎస్ అధికారి సైబర్ నేరగాడి మాయలో పడి ఏకంగా రూ.3.37 కోట్లు నష్ట పోయారు. … Read more

Watch: తేజ్‌ నేను ఎవరితో మాట్లాడలేదురా.. నా కొడుకును మంచిగా చూసుకో.. ఇల్లాలు బలవన్మరణం – Telugu News | Wife’s Suicide Video: Husband’s Suspicion, Harassment Leads to Tragedy in Karimnagar district

Watch: తేజ్‌ నేను ఎవరితో మాట్లాడలేదురా.. నా కొడుకును మంచిగా చూసుకో.. ఇల్లాలు బలవన్మరణం – Telugu News | Wife’s Suicide Video: Husband’s Suspicion, Harassment Leads to Tragedy in Karimnagar district

‘‘నువ్వు నన్ను నమ్మినందుకు నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు.. దేవుని సాక్షిగా చెబుతున్నా.. కొడుకు సాక్షిగా చెబుతున్నా.. మా అమ్మ.. నీ సాక్షిగా చెబుతున్నా.. పెళ్లి అయినా దగ్గరి నుంచి నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు.. నేను తప్పు చేయాలనుకుంటే.. నువ్వు చేసిన తప్పులకు .. నేను ఆ నాడే చేద్దును.. కానీ.. అలా చేయలేదు.. నా కొడుకు జాగ్రత్త.. నీ వేధింపులతో పిచ్చి పడుతోంది.. నేను మరణించాక నువ్వు మంచిగా ఉండు. టెన్షన్ పడకు.. నేను చచ్చిపోయాకా.. నా … Read more