Statue Of Equality: సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

Statue Of Equality: సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ఠ అతిధిగా రావాలని ప్రధానమంత్రిని ఆహ్వానించారు. ఇందుకు ప్రధానమంత్రి మోదీ సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ ఉదయం డాక్టర్ రామేశ్వరరావ్, రామురావుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన చినజీయర్ … Read more

రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీ విద్యాసాయి విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీ విద్యాసాయి విద్యార్థులు

– Advertisement – నవతెలంగాణ – కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి గురువారం తెలిపారు. నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29, 30 తేదిలలో జిల్లా కేంద్రంలోని నాగారం రాజారాం స్టేడియంలో జరిగిన అండర్-16 షాట్ పుట్, లాంగ్ జంప్ పోటీలలో పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో పదవ … Read more

మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి…

మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి…

ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై (verdict on MLAs’ disqualification petition)సుప్రీంకోర్టు (SUPREME COURT) ఒక కీలక తీర్పును వెల్లడించింది.ఈ కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది.ఈ అనర్హత పిటిషన్‌పై తీర్పు వచ్చిన తరువాత మూడు నెలల కాలంలో స్పీకర్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్‌ గవాయ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది.ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అధికారాన్ని … Read more

హైకోర్టులో నలుగురు జడ్జీల ప్రమాణం

హైకోర్టులో నలుగురు జడ్జీల ప్రమాణం

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు నియమాకమైన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నలుగురు అదనపు జడ్జీలుగా నియమితులైన జస్టిస్‌ గౌస్‌ మీరా మొహినుద్దీన్, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ లు హైకోర్టులో ప్రమాణ స్వీకారం చేశారు. సిజె జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌.. వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు జడ్జీలు, లాయర్లు పాల్గొన్నారు. కాగా, నలుగురు జడ్జీల రాకతో ప్రస్తుతం రాష్ట్రం హైకోర్టులో … Read more

Supreme Court on BRS MLAs: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. స్పీకర్ ఏం చేస్తారు?

Supreme Court on BRS MLAs: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. స్పీకర్ ఏం చేస్తారు?

Supreme Court on BRS MLAs: బెల్లం ఎక్కడ ఉంటే.. చీమలు అక్కడ ఉంటాయి.. అలాగే అధికారం ఎక్కడ ఉంటే.. నేతలు అక్కడ ఉంటారు.. ఇది ప్రజాస్వామ్యం. తెలంగాణలో ఇదే జరిగింది. 2023 ఎన్నికల ముందు వరకు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడింది. దీంతో ఆ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను వీడి.. అధికార కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టు, సుప్రీం … Read more

Telangana: గర్భగుడిలో గుట్టుగా యవ్వారం.. దేవుడికి పూజలు చేయాల్సిందిపోయి.. ఈ పూజారి ఏం చేశాడంటే

Telangana: గర్భగుడిలో గుట్టుగా యవ్వారం.. దేవుడికి పూజలు చేయాల్సిందిపోయి.. ఈ పూజారి ఏం చేశాడంటే

మణుగూరు నీలకంటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడి మద్యం మత్తులో పూజలు చేస్తున్నాడు. మద్యం సేవించి ఆలయంలో పూజలు చేస్తుండటంతో భక్తుల ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈఓ. గర్భగుడిలో హుండీ చాటున మద్యం బాటిళ్లు, గుట్కాలను గుర్తించిన అధికారులు.. ఇవేం గలీజ్ పనులు అంటూ అర్చకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడ్ని వెంటనే విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని కాకతీయుల కాలం నాటి శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో … Read more

రాయికల్‌లో దొంగతనానికి పాల్పడిన దుండగులు

రాయికల్‌లో దొంగతనానికి పాల్పడిన దుండగులు

– తులం బంగారు నెక్లెస్, నాలుగు లక్షల నగదు అపహరణనవతెలంగాణ-రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో బుధవారం రాత్రి చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు సమీపంలో నివాసం ఉండే మోర శంకర్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా మండలంలోని కిష్టంపేట గ్రామానికి ఓ శుభకార్యానికి వెళ్లారు.రాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి ఇంటికి వచ్చిన శంకర్, తాళాలు పగలగొట్టి ఉండటాన్ని … Read more

బీసీ బిల్లు సాధ‌న కోసం మూడు రోజుల‌ దీక్ష : ఎమ్మెల్సీ క‌విత‌

బీసీ బిల్లు సాధ‌న కోసం మూడు రోజుల‌ దీక్ష : ఎమ్మెల్సీ క‌విత‌

బీసీ బిల్లు సాధ‌న కోసం 72 గంట‌లు దీక్ష చేయ‌నున్న‌ట్లు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత ప్ర‌క‌టించారు. ఈ బిల్లు దేశానికి ఎంత అవ‌స‌ర‌మో చాటి చెప్పేందుకు ఆగ‌స్టు 4, 5, 6 తేదీల్లో 72 గంట‌లు దీక్ష చేయ‌నున్న‌ట్టు ఆమె తెలిపారు. ఈ రోజు హైద‌రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో క‌విత మాట్లాడారు. బీసీ బిల్లు సాధ‌న కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయ‌నున్న‌ట్టు చెప్పారు. బీసీ … Read more

జడ్చర్ల బైపాస్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

జడ్చర్ల బైపాస్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బైపాస్ ఏర్పాటు చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనుపల్లి అనిరుధ్ రెడ్డి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూ ఢిల్లీలోని వారి నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం మహబూబ్ నగర్, జడ్చర్ల లలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, జడ్చర్ల బైపాస్ పూర్తయితే ఈ రెండు … Read more

Per capita income India: తెలంగాణ మొదటి స్థానం నుంచి నాలుగు కి పడిపోయింది

Per capita income India: తెలంగాణ మొదటి స్థానం నుంచి నాలుగు కి పడిపోయింది

Per capita income India: భారతదేశంలో ఇప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం లెక్కలు వెల్లడించింది. అలాగే, గత పదేళ్లలో మన దేశంలో ప్రజల సగటు ఆదాయం ఎంత పెరిగిందో కూడా తెలిపింది. అయితే, ఈ పెరుగుదల అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాలు బాగా ముందున్నాయి.. మరికొన్ని వెనుకబడ్డాయి. అసలు తలసరి ఆదాయం అంటే ఏంటి? ఏ రాష్ట్రం ఎంత ముందుందో వివరంగా తెలుసుకుందాం. భారతదేశ సగటు తలసరి ఆదాయం 2024-25 … Read more