అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక పెట్టిన తర్వాతే స్పందిస్తాం: బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక పెట్టిన తర్వాతే స్పందిస్తాం: బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం (Construction of Kaleshwaram project) పై విచారణ కమిషన్ నివేదిక (Report of Commission of Inquiry)పై హాట్ టాపిక్ గా చర్చ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఈ అంశంపై మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపి అధ్యక్షుడు (Telangana BJP President) రాంచందర్ రావు (Ramchandra Rao) స్పందిస్తూ.. కాళేశ్వరం నివేదిక లీకులను తాము పట్టించుకోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం.. … Read more

Musi River: మూసీలో రెస్క్యూ ఆపరేషన్.. వరదలో చిక్కుకున్న పశువుల కాపరులు..

Musi River: మూసీలో రెస్క్యూ ఆపరేషన్.. వరదలో చిక్కుకున్న పశువుల కాపరులు..

Musi River: మూసీలో రెస్క్యూ ఆపరేషన్.. వరదలో చిక్కుకున్న పశువుల కాపరులు.. | Rescue workers rescue people trapped in floodwaters of musi river in yadadri district hn-10TV Telugu

Viral Video: భద్రం బ్రదర్ అంటున్న పోలీసులు.. ఈ యాక్సిడెంట్ చూస్తే రోడెక్కాలంటే వణుకు పుడుతుంది – Telugu News | Viral Video: School bus hit a bike rider at circle in miyapur telangana video goes viral on social media

Viral Video: భద్రం బ్రదర్ అంటున్న పోలీసులు.. ఈ యాక్సిడెంట్ చూస్తే రోడెక్కాలంటే వణుకు పుడుతుంది – Telugu News | Viral Video: School bus hit a bike rider at circle in miyapur telangana video goes viral on social media

Viral Video: ప్రజలు ప్రతిరోజూ తమ ఆఫీసు, పాఠశాల లేదా మార్కెట్‌కు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే రోడ్డులో తెలంగాణలోని మియాపూర్ ప్రాంతంలో జరిగిన ఒక భయానక దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఒక బైక్ రైడర్ కూడలిని దాటడానికి ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కానీ కొన్ని సెకన్లలో వేగంగా వస్తున్న స్కూల్ బస్సు అతని వైపు దూసుకెళ్లి నేరుగా అతన్ని ఢీకొట్టింది. ఢీకొన్న ప్రమాదం ఎంత బలంగా ఉందంటే, … Read more

కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

– Advertisement – నవతెలంగాణ – జుక్కల్జుక్కల్ మండల కేంద్రంలోని  ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అధ్యక్షతన నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వన్  హాజరయ్యారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావుతో కలిసి  925 నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని, కొత్త రేషన్ కార్డుల కోసం  ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న  నిరుపేదలకు ప్రభుత్వం … Read more

సృష్టి కేసులో మరో వైద్యురాలి అరెస్టు

సృష్టి కేసులో మరో వైద్యురాలి అరెస్టు

విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు మన తెలంగాణ/సిటీ బ్యూరో: యూనివర్సల్ సృష్టి కేసులో మరో వైద్యురాలిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఎయిర్ పోర్టులో సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి సరోగసి పేరుతో మోసం చేయడంతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ నమ్రతతోపాటు 12మందిని అరెస్టు చేశారు. మరో వైద్యురాలిని … Read more

Teenmaar Mallanna : కాంగ్రెస్ కు సెగ మొదలైంది.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై నిరుద్యోగుల దాడి

Teenmaar Mallanna : కాంగ్రెస్ కు సెగ మొదలైంది.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై నిరుద్యోగుల దాడి

Teenmaar Mallanna : కాంగ్రెస్ నేతలకు సెగ తగులుతోంది. అలివికానీ ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన నేతలకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అవి నెరవేర్చకపోవడంతో ప్రజలు, నిరుద్యోగుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో నేతలు కనిపిస్తే పథకాలపై నిలదీస్తున్నారు. ఇప్పుడు సిటీలలోనూ ఈ వేడి రాజుకుంది. కాంగ్రెస్ కు సపోర్టు చేసి గెలిచిన తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పై నిరుద్యోగులు దాడి చేసే వరకూ వ్యవహారం వెళ్లిందంటే.. కాంగ్రెస్ పై జనాల్లో ఎంత కసి … Read more

KCR : ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌‌లో చండీయాగం.. నేటి నుంచి..

KCR : ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌‌లో చండీయాగం.. నేటి నుంచి..

బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చేసే యాగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన ఆయుత చండీ యాగం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి ఎదురవుతున్న పలు ఇబ్బందుల నేపథ్యంలో ఆయన మరోసారి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో చండీ యాగం చేయనున్నారు. ఈ మేరకు యాగానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. 15 మంది రుత్వికులతో కేసీఆర్ … Read more

ఉద్దేశపూర్వకంగానే ఆ నివేదికను తొక్కిపెట్టారు: CM రేవంత్

ఉద్దేశపూర్వకంగానే ఆ నివేదికను తొక్కిపెట్టారు: CM రేవంత్

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రిమండలి యధాతథంగా ఆమోదించినట్టు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై సీఎం రేవంత్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన … Read more

KCR: కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

KCR: కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారు. Updated On : August 5, 2025 / 1:29 AM IST KCR: కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను ఎత్తి చూపుతూ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై గులాబీ పార్టీ ఆందోళన చెందుతోంది. కమిషన్ నివేదికలోని అంశాలపై సీరియస్ గా దృష్టి పెట్టిన కేసీఆర్.. తదుపరి పరిణామాలపై … Read more

Hyderabad: శివార్లలో డ్రగ్స్‌ పార్టీలకు చెక్‌ పెట్టడానికి పోలీసుల నయా వ్యూహం – Telugu News | Main cases on illegal resort farmhouse owners hyderabad outskirts

Hyderabad: శివార్లలో డ్రగ్స్‌ పార్టీలకు చెక్‌ పెట్టడానికి పోలీసుల నయా వ్యూహం – Telugu News | Main cases on illegal resort farmhouse owners hyderabad outskirts

చేవెళ్లలోని సెరేన్ ఆర్చర్డ్స్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ ముసుగులో డ్రగ్స్‌ పార్టీ చేసుకున్నారు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. అభిజిత్‌ బెనర్జీ అనే ఐటీ ఎంప్లాయీ ఈ బర్త్‌డే పార్టీ ప్లాన్‌ చేశాడు. తనతో పాటు పనిచేసే సిప్సన్‌, పార్థ్‌ గోయల్‌, పల్లప్ప యశ్వంత్‌ రెడ్డి, సిల్వెస్టర్‌ సవియో రాస్, నవీన్‌ సహదేవ్‌, డెన్నిస్‌ జోసఫ్‌… ఇలా మొత్తం ఏడుగురిని పార్టీకి ఆహ్వానించాడు. ఇక అందరూ కలిసి డ్రగ్స్‌ తీసుకుని ఎంజాయ్‌ చేస్తుండగా… పక్కా సమాచారంతో మెరుపుదాడి చేశారు … Read more