నంద్యాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన కానిస్టుబుల్ అరెస్టు

నంద్యాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన కానిస్టుబుల్ అరెస్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్‌లో కానిస్టేబుల్ చైన్‌ స్నాచింగ్‌ పాల్పడ్డాడు. అంగట్లో కూర్చున్న మహిళ మెడలోంచి 5 తులాల బంగారు చైన్ లాక్కొన్ని వెళ్తుండగా స్థానికులు కానిస్టేబుల్ ఆచారిని పట్టుకొని చితకబాదారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. మ‌ద్యం మ‌త్తులో ముసుగు, హెల్మెట్‌ ధరించి చైన్ స్నాచింగ్‌కు కానిస్టేబుల్ పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు రంగం సిద్ధం చేశారు. కానిస్టేబుల్ చితకబాదిన వీడియో … Read more

ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం : మోడీ

ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం : మోడీ

అమరావతి: అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడిని నమస్కరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు. నన్నూరు సభ నుంచి రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్ లో నేను … Read more

శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న పిఎం మోడీ

శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న పిఎం మోడీ

కర్నూలు నుండి హెలికాప్టర్లో శ్రీశైలం బయలుదేరిన ప్రధాని మోదీమల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మల్లికార్జునస్వామి ఆలయంలో మోడీ రుద్రాభిషేకం చేయగా, భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజ చేశారు. ప్రధానితో పాటు కర్నూలు నుండి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడగా అక్కడ నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలంలో ప్రధాని మోదీభ్రమరాంబ మల్లికార్జున … Read more

PM Modi AP Visit: ప్రధాని పర్యటనను వదలరా? వైసీపీ ఫేక్ ప్రచారం

PM Modi AP Visit: ప్రధాని పర్యటనను వదలరా? వైసీపీ ఫేక్ ప్రచారం

PM Modi AP Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను సైతం రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించడమే కాకుండా, ఫేక్ ప్రచారానికి వేదికగా మార్చిందంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినతిపత్రం ఇవ్వకుండానే ఫేక్ ప్రచారం! ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వైసీపీ నేతలు ఎటువంటి అధికారిక వినతిపత్రం ఇవ్వకుండానే, ‘మెడికల్ కాలేజీలు, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలనే అభ్యర్థనలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లామ’ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని సమాచారం. అయితే, ఈ … Read more

PM Modi AP Tour: ప్రధాని మోదీ పర్యటన వేళ.. ఏపీకి గుడ్ న్యూస్!

PM Modi AP Tour: ప్రధాని మోదీ పర్యటన వేళ.. ఏపీకి గుడ్ న్యూస్!

PM Modi AP Tour: ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) ఏపీ పర్యటన వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు కర్నూలు పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. శ్రీశైలం ఆలయ సందర్శనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జీఎస్టీ సూపర్ హిట్ సభలో పాల్గొనున్నారు. ఆపై సీఎం … Read more

Tirumala Parakamani Case: వెంకటేశ్వరుడి పరకామణిలో ఏం జరుగుతోంది? ఇప్పుడెందుకు వివాదమైంది..

Tirumala Parakamani Case: వెంకటేశ్వరుడి పరకామణిలో ఏం జరుగుతోంది? ఇప్పుడెందుకు వివాదమైంది..

Tirumala Parakamani Case: తిరుమల తిరుపతి.. పుణ్యక్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిత్య కళ్యాణం.. పచ్చ తోరణంగా ఈ క్షేత్రం వెలుగొందుతూ ఉంటుంది. దేవదేవుడి కరుణాకటాక్షాల కోసం ఆగర్భ శ్రీమంతుల నుంచి మొదలు పెడితే పేదవారి వరకు వస్తూనే ఉంటారు. ఏడుకొండలవాడిని దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రులు అవుతూనే ఉంటారు. ఆ గడ్డమీద అడుగుపెట్టగానే మూడు నామాలను నుదుట దిద్దుకుంటారు. కళ్యాణ కట్టలో తల నీలాలు సమర్పిస్తారు. గంటలు గంటలు ఎదురుచూసి స్వామివారిని దర్శించుకుంటారు … Read more

PM Modi AP Visit: లోకేష్ ను చూసి అవాక్కైన మోడీ.. ఇది ఊహించలేదు

PM Modi AP Visit: లోకేష్ ను చూసి అవాక్కైన మోడీ.. ఇది ఊహించలేదు

PM Modi AP Visit: ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ పర్యటన నిమిత్తం ఈరోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయనకు ఎయిర్పోర్ట్ లో ఘనస్వాగతం లభించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. కర్నూలు … Read more

PM Modi AP Tour Schedule: ఏపీకి మోదీ.. రోజంతా ఏం చేయనున్నారంటే?

PM Modi AP Tour Schedule: ఏపీకి మోదీ.. రోజంతా ఏం చేయనున్నారంటే?

PM Modi AP Tour Schedule: ఏపీలో( Andhra Pradesh) ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది గంటల్లో ఏపీకి ప్రధాని రానున్నారు. రోజంతా కర్నూలు జిల్లాలో ఉండనున్నారు. ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం డ్రోన్ సిటీకి శంకుస్థాపన వంటి ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని మోదీ. ప్రధాని పర్యటనకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పటిష్ట … Read more

Modi AP tour: మోడీ ఏపీ టూర్ పై పెద్ద గేమ్ నడుస్తోందా?

Modi AP tour: మోడీ ఏపీ టూర్ పై పెద్ద గేమ్ నడుస్తోందా?

Modi AP tour: ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) ఏపీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకున్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనం పూర్తి చేసుకున్నారు. జీఎస్టీ సూపర్ హిట్ సభలో పాల్గొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నవేళ ఒక రకమైన ప్రచారం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా వామపక్ష భావజాలాలు ఉన్న నేతలు పన్నులు పెంచింది.. తగ్గించింది మోడీ.. మరి ఆయనలో గొప్పతనం ఏంటి? అనే ప్రశ్నలు, నిలదీతలతో సోషల్ మీడియాలో … Read more

Pic of the Day: పిక్ ఆఫ్ ది డే: ఈ ముగ్గురిని ఇలా చూస్తే..

Pic of the Day: పిక్ ఆఫ్ ది డే: ఈ ముగ్గురిని ఇలా చూస్తే..

Pic of the Day: ప్రపంచ దేశాల్లో ప్రధాని మోదీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేశారు. దేశంలో కూడా బలమైన రాజకీయవేత్తగా మారారు. అయితే మూడోసారి ప్రధాని అయ్యేందుకు దోహదపడిన రాష్ట్రం ఏపీ. అందుకే ఏపీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా అండదండలు అందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నారు. అయితే ఈరోజు ప్రధాని ఏపీ పర్యటన నేపథ్యంలో.. ఆ … Read more