CM Revanth Reddy Navatelangana News Paper: సంధి కుదిరింది.. రేవంత్ కు నవ తెలంగాణ “ఎర్రతివాచీ”..
CM Revanth Reddy Navatelangana News Paper: గతంలో ప్రజాశక్తిగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నవతెలంగాణగా మారింది. ప్రస్తుతం ఆపత్రిక దశాబ్ది నుంచి 11 వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. పది సంవత్సరాల వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది. ఆగస్టు 1న అంటే రేపు హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి ప్రాంతంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ పత్రిక యాజమాన్యం దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. Also Read: మాకు … Read more