BSNL: రూ. 1 'ఫ్రీడమ్ ప్లాన్' గడువును పొడిగించిన బీఎస్ఎన్ఎల్

BSNL: రూ. 1 'ఫ్రీడమ్ ప్లాన్' గడువును పొడిగించిన బీఎస్ఎన్ఎల్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన ‘ఫ్రీడమ్ ప్లాన్’ గడువును పొడిగిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. కస్టమర్ల నుంచి వస్తున్న భారీ స్పందనను దృష్టిలో ఉంచుకుని రూ. 1కే అపరిమిత సెవలను అందించే ఈ ప్లాన్‌ను సెప్టెంబర్ 15 వరకు 15 రోజులు పొడిగించినట్లు తెలిపింది. ఈ మేరకు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఆగష్టు 1న తీసుకొచ్చిన ‘బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్’ … Read more

నల్ల మిరియాలలో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు మీకోసం..! – Telugu News | Amazing Health Benefits of Black Pepper You Must Know

నల్ల మిరియాలలో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు మీకోసం..! – Telugu News | Amazing Health Benefits of Black Pepper You Must Know

నల్ల మిరియాలను సుగంధ ద్రవ్యాల రాజు అని పిలుస్తారు. ఇవి వంటకు రుచిని ఇవ్వడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో వీటిని మందుగా కూడా వాడుతారు. మనం రోజూ తినే ఆహారంలో మిరియాలను చేర్చుకుంటే.. మన శరీరానికి చాలా రక్షణ దొరుకుతుంది. నల్ల మిరియాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాంటీఆక్సిడెంట్ల శక్తి మిరియాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి మెదడు … Read more

మైత్రీబంధం

మైత్రీబంధం

చైనాలో మోడీ, జిన్‌పింగ్‌, పుతిన్‌ల కలయికకరచాలనాలు…చిరునవ్వులు…ఆలింగనాలుసుహృద్భావ వాతావరణంలో చర్చలుఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు : నరేంద్ర మోడీఉక్రెయిన్‌ యుద్ధానికి ఆజ్యం పోసింది అమెరికానే : పుతిన్‌ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వ్యతిరేకించండి : ఎస్‌సీఓ సదస్సులో జిన్‌పింగ్‌తియాంజిన్‌ (చైనా) : అమెరికాతో అంతంత మాత్రంగానే సంబంధాలు కలిగిన భారత్‌, చైనా, రష్యా దేశాల నేతలు పరస్పరం చేతులు కలిపారు. కరచాలనాలు, చిరునవ్వులు, ఆలింగనాలతో సన్నిహితంగా మెలిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, చైనా, రష్యా అధ్యక్షులు జిన్‌పింగ్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌ కొద్దిసేపు … Read more

ఆకతాయిలకు దక్షిణ మధ్య రైల్వే సీరియస్ వార్నింగ్.. ఇకపై ఆ పని చేస్తే తాట తీసుడే..! – Telugu News | RPF and South Central Railway warns stone pelters and place dangerous objects on railway tracks of strict action

ఆకతాయిలకు దక్షిణ మధ్య రైల్వే సీరియస్ వార్నింగ్.. ఇకపై ఆ పని చేస్తే తాట తీసుడే..! – Telugu News | RPF and South Central Railway warns stone pelters and place dangerous objects on railway tracks of strict action

హైదరాబాద్, సెప్టెంబర్ 1: కదలిలే రైళ్లపై రాళ్లు రువ్వడం, రైల్వే ట్రాక్ లపై ప్రమాదానికి కారణహేతువులైన వస్తువులను ఉంచడం వంటి చర్యలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం వల్ల రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులకు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు తీవ్రమైన గాయాలవుతున్నాయని పేర్కొంది. అంతేకాకుండా ఈ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన నేరస్థులు రైల్వే చట్టం, ఇతర క్రిమినల్ చట్టాల ప్రకారం విచారణకు బాధ్యత … Read more

ఓపిఎస్ ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలి

ఓపిఎస్ ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలి

– Advertisement – – టి పి టి ఎఫ్ మహబూబాద్ జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్ నవతెలంగాణ నెల్లికుదురు: సిపిఎస్ ను రద్దుచేసి ఓ పీ ఎస్ ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చాడని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని టి పి టి ఎఫ్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. టీపీటీఎఫ్ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు బి.శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీ యుపిఎస్ నరసింహులగూడెం పాఠశాల యందు సోమవారం … Read more

Bronco Test : బీసీసీఐ కొత్త ఫిట్‌నెస్ టెస్ట్.. రోహిత్ శర్మ, బుమ్రా, సిరాజ్ వీళ్లంతా టెస్ట్ పాసయ్యారా ? – Telugu News | India’s Elite Cricketers Clear Tough Fitness Test!

Bronco Test : బీసీసీఐ కొత్త ఫిట్‌నెస్ టెస్ట్.. రోహిత్ శర్మ, బుమ్రా, సిరాజ్ వీళ్లంతా టెస్ట్ పాసయ్యారా ? – Telugu News | India’s Elite Cricketers Clear Tough Fitness Test!

Bronco Test : టీమిండియాలో స్థానం సంపాదించాలంటే ఇకపై కేవలం అద్బుతమైన ప్రదర్శన చేస్తే మాత్రమే సరిపోదు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ కూడా చాలా ముఖ్యమని బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న యో-యో టెస్ట్‌తో పాటు, ఇప్పుడు బ్రాంకో టెస్టును కూడా తప్పనిసరి చేసింది. ఈ టెస్ట్ రగ్బీ క్రీడ నుంచి తీసుకోబడింది. ఈ పరీక్ష చాలా కఠినమైనదిగా పరిగణిస్తారు. అయితే, 38 ఏళ్ల భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. … Read more

బూటులో పాము కాటు..టెకీ మృతి

బూటులో పాము కాటు..టెకీ మృతి

ఐటి నగరం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ప్రకాశ్ పాము కాటుతో మృతి చెందాడు. విచిత్రం విషాదం ఏమిటంటే ఆయన వేసుకునే బూట్లలో ఒక దాంట్లో తిష్టవేసుకుని ఉన్న తాచుపాము ఆయన పాదం పడగానే కాటేసింది. శనివారం జరిగిన ఈ ఘటన తరువాత ప్రకాశ్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడని సోమవారం ఆయన సన్నిహితులు తెలిపారు. మంజు ప్రకాశ్ అనే ఈ 41 ఏండ్ల వ్యక్తి టిసిఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. రంగనాథ లే ఔట్‌లో నివసిస్తున్నాడు. గతంలో … Read more

RGV fires on Jagapathi Babu: నాకంటే సందీప్ గ్రేట్ డైరెక్టరా..? అంటూ జగపతి బాబు మీద ఫైర్ అయిన ఆర్జీవీ…

RGV fires on Jagapathi Babu: నాకంటే సందీప్ గ్రేట్ డైరెక్టరా..? అంటూ జగపతి బాబు మీద ఫైర్ అయిన ఆర్జీవీ…

RGV fires on Jagapathi Babu: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరు కొన్ని షో లకు హోస్టులుగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే జగపతి బాబు లాంటి నటుడు సైతం ఇప్పుడు సినిమాలతో పాటు గా జీ చానెల్ లో వస్తున్న ‘జయమ్మూ నిశ్చయమ్మురా’ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ షో ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఆయన ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు … Read more

BSNL: అదిరే ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే డైలీ 3GB డేటా.. జియో, ఎయిర్‌టెల్‌కు బీఎస్ఎన్ఎల్ షాక్.. – Telugu News | BSNL’s Double Dhamaka: Rs 299 Offers 3GB Daily Data and Calling Benefits

BSNL: అదిరే ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే డైలీ 3GB డేటా.. జియో, ఎయిర్‌టెల్‌కు బీఎస్ఎన్ఎల్ షాక్.. – Telugu News | BSNL’s Double Dhamaka: Rs 299 Offers 3GB Daily Data and Calling Benefits

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇస్తోంది. అదిరే ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేకమైన రూ. 299 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. గతంలో ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా మాత్రమే లభించేది.. కానీ ఇప్పుడు దాని ప్రయోజనాలు రెట్టింపు అయ్యాయి. దీనితో ఈ ప్లాన్ ఇప్పుడు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తోంది. డబుల్ ధమాకా ప్లాన్.. బీఎస్‌ఎన్‌ఎల్ … Read more

కడుపు నొప్పి, అజీర్ణంతో బాధపడుతున్నారా..? రోజుకు రెండు ఇవి తింటే చాలు..!

కడుపు నొప్పి, అజీర్ణంతో బాధపడుతున్నారా..? రోజుకు రెండు ఇవి తింటే చాలు..!

మీరు మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఒక సహజమైన మార్గం కోసం చూస్తున్నట్లయితే.. కివీ పండు చాలా మంచిది. రోజుకు రెండు పచ్చి కివీలు తింటే జీర్ణవ్యవస్థకు చాలా లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కివీలోని పోషకాలు ఒక కివీ పండు పెద్ద వారికి అవసరమైన విటమిన్ సి లో 80 శాతం వరకు అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో 2 నుండి 4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. కివీలో … Read more