29 నుంచి ప్రో కబడ్డీ
విశాఖపట్నంలో తొలి దశ మ్యాచులుహైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ (పీకెఎల్) 12వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 29న వైజాగ్లోని పోర్ట్ ఇండోర్ స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్ షురూ కానుంది. ఆరంభ మ్యాచ్లో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. లీగ్ దశ మ్యాచులకు వైజాగ్ సహా జైపూర్, చెన్నై, న్యూఢిల్లీ వేదికగా నిలువనున్నాయి. వైజాగ్లో 29 నుంచి సెప్టెంబర్ 11 వరకు.. జైపూర్లో సెప్టెంబర్ 12 నుంచి 28 వరకు.. చెన్నైలో … Read more