AP Pensions : పింఛన్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఇకనుంచి వేలిముద్రల కష్టాలు ఉండవు!

Written by RAJU

Published on:

పేరెంట్స్ లేని పిల్లలకు..

రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు, వితంతు, దివ్యాంగుల పింఛన్లు, ఇతర సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పింఛన్ లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తూ.. అర్హులైన వారికే అందేలా చర్యలు తీసుకుంటోంది. అదనంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా కొత్తగా పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు.

Subscribe for notification