పెన్షన్ పంపిణీ కార్యనిర్వాహకులందరూ పైన పేర్కొన్న సూచనలను పాటించాలని, పెన్షనర్లు పూర్తిగా సంతృప్తి చెందేలా పెన్షన్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. మార్చి 29న నగదు విత్డ్రా, నగదు భద్రత, ఆడియో సందేశంపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచనలు జారీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సెర్ప్ సీఈవో సూచించారు.