AP Farmers : రైతులకు 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ యంత్రాలతో రైతులకు ఎంతగానో ప్రయోజనం జరుగుతుందని తెలిపింది. చిన్న సన్నకారు రైతులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతోంది.

AP Farmers : రైతులకు 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా
Written by RAJU
Published on: