ABN
, Publish Date – Mar 26 , 2025 | 05:08 AM
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు చెప్పుల దండ వేసిన వ్యక్తి వైసీపీ నాయకుడేనని పోలీసులు గుర్తించారు. సిగ్నల్ ఆధారంగా నిర్ధారించిన తర్వాత మంగళవారం ఆయనను అరెస్టు చేశారు.
