హైదరాబాద్: టెక్నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ తన నూతన విడిభాగాల తయారీ, పరిశోధనా కేంద్రాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లోని జీఎంఆర్ ఏరో సిటీలో ప్రారంభించింది. సముద్ర ఉపరితలపు భాగాలు, శక్తి రంగానికి సంబంధించిన ప్రత్యేకమైన పరికరాలపై ఈ కంపెనీ పరిశోధనలు చేయనుంది. ఈ సందర్భంగా జీఎంఆర్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవల్పమెంట్ సీఈవో శ్రీఅమన్కపూర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న పారిశ్రామిక సముదాయంలో టెక్నిప్ ఎఫ్ఎం ఒకటని చెప్పారు. ఆధునిక శిక్షణ, పర్యవేక్షణ ఉద్యోగ అవకాశాల కేంద్రంగా జీఎంఆర్ ఎయిరోసిటీ ఉంటోందని చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు
వార్తలు కూడా చదవండి
Cyber Fraud: నయా సైబర్ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి
మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై కట్టడి

NHAI: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!
మహిళపై చేయిచేసుకున్న పోలీస్
Read Latest Telangana News and National News