అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఎదురుకాల్పులు జరిగాయి. కాకులమామిడి, కాంటవరం దగ్గర.. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. మావోయిస్టుల కోసం జల్లెడ బలగాలు పడుతున్నాయి. కాల్పులు జరిగిన దగ్గర ఎస్ఎల్ఆర్ మ్యాగ్జిన్, కమ్యూనికేషన్ పరికరాలు, విప్లవ సాహిత్యం, యూనిఫామ్, మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అల్లూరి జిల్లా ఏజెన్సీలో అలజడి.. తృటిలో తప్పించుకున్న 15 మంది మావోయిస్టులు!

Written by RAJU
Published on: