దీపావళిన 500 ఏళ్ల తర్వాత అరుదైన వైభవ లక్ష్మీ రాజయోగం.. ఈ రాశులపై ధనలక్ష్మీ కాసుల వర్షం.. – Telugu News | Diwali 2025: Rare Vaibhava Lakshmi Rajyogam After 500 Yrs – 3 Signs to Prosper!

కన్యారాశిలో చంద్రుడు (శ్రేయస్సుకు కారకుడు).. శుక్రుడు (లక్ష్మి చిహ్నం) కలయిక జరగనుంది. దీంతో వైభవ లక్ష్మీ రాజ్యయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ ఏడాది దీపావళి చాలా శుభప్రదంగా, ఫలవంతంగా ఉంటుంది. ఈ యోగా ముఖ్యంగా కొన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. వారు సంపద, కెరీర్ పురోగతి, ఊహించని లాభాలు, విదేశీ ప్రయాణాలలు కూడా చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఏ రాశుల వారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం..

Leave a Comment