AP Municipal Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపులపై 50శాతం వడ్డీ రాయితీ.. 100శాతం మినహాయించాలని పౌరసమాఖ్య డిమాండ్

Written by RAJU

Published on:


AP Municipal Tax: ఏపీలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించే వారికి వడ్డీలో 50శాతం రాయితీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బకాయిల్ని ఒకేసారి చెల్లించే వారికి ఇది వర్తిస్తుంది. మరోవైపు ఆస్తిపన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్నుల్లో వడ్డీని 100శాతం రద్దు చేయాలని పట్టణ పౌర సమాఖ్య డిమాండ్ చేస్తోంది.

Subscribe for notification
Verified by MonsterInsights