APPSC : ఏపీపీఎస్సీ…ప్రభుత్వ ఉద్యోగుల కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 12, 13 తేదీల్లో కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షను నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల, పంచాయతీరాజ్ ఉద్యోగులను ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
Written by RAJU
Published on:
APPSC : ఏపీపీఎస్సీ…ప్రభుత్వ ఉద్యోగుల కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 12, 13 తేదీల్లో కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షను నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల, పంచాయతీరాజ్ ఉద్యోగులను ఈ పరీక్ష నిర్వహించనున్నారు.