Viveka Murder Case : సరిగ్గా ఆరేళ్ల కిందట.. పులివెందులలో సంచలన ఘటన జరిగింది. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటు అని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత హత్య అని పోలీసులు విర్ధారించారు. కానీ ఇప్పటివరకు ఎవరికీ శిక్ష పడలేదు. తాజాగా ఆయన కుమార్తె సునీత కీలక వ్యాఖ్యలు చేశారు.
Viveka Murder Case : వివేకా హత్యకు గురై ఆరేళ్లు.. నిందితులకన్నా మేమే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నాం : సునీత
Written by RAJU
Published on: